చిరంజీవి సంక్రాంతి ప్రణాళికల తర్వాత, విక్టరీ హీరో వెంకటేష్ తదుపరి సంక్రాంతికి ఏం చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ విజయాలను అందుకుంటున్న వెంకటేష్, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, ఏకే 47 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లైటర్ వెయిన్ కామెడీ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ ఈ వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్యాన్ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా
నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు
కూతుళ్లే.. కొడుకులై తండ్రికి అంతిమ వీడ్కోలు !
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. తల్లిదండ్రులకు సూచన
Papikondalu: గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకులు