Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆధార్ వివరాల అప్‌డేట్‌ విషయంలో కీలక మైలురాయిని సాధించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పేరు, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, లింగం, చిరునామా…

Read More
Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని కోరుతున్నారు. జనవరిలోనే రైతు భరోసా నిధులను జమ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో…

Read More
Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీని కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి ఉండగా.. దీనిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనేకసార్లు డిమాండ్లు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ…

Read More
Gold Prices: బంగారం ధరలు మరింత చౌకగా మారతాయా..? కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి

Gold Prices: బంగారం ధరలు మరింత చౌకగా మారతాయా..? కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి

సోమవారం బంగారం ధరలు మళ్లీ పంజుకున్నాయి. గత కొద్దికాలంగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడింది. డాలర్ బలహీనడపటం, ప్రపంచ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే వార్తల నడుమ జనవరి 9న గోల్డ్ రూ.1.57 లక్షలకు చేరుకోగా.. వెండి రూ.2.61 లక్షలు క్రాస్ చేసింది. గోల్డ్ ధర రూ.1310 పెరగ్గా.. సిల్వర్ రేటు ఒకేసారి రూ.15 వేలు పెరిగింది. పసిడి ధరల్లో భారీగా ఒడిదొడుకులు నమోదవుతున్న ఈ తరుణంలో బంగారం కొనుగోలు…

Read More
ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

నేటి క్రమరహిత జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా, శారీరక, మానసిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. యోగాను సాధారణ దినచర్యలో భాగం చేసుకుంటే, ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఈ ప్రయోజనకరమైన యోగా ఆసనాలలో ఒకటి ఆకర్ణ ధనురాసన. ఇది శరీరం, మనస్సు రెండింటినీ బలపరుస్తుంది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆకర్ణ ధనురాసనాన్ని ప్రత్యేక యోగా భంగిమగా గుర్తించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఆసనం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, శరీరంలో…

Read More
Bandla Ganesh- Vishwak Sen:  బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

Bandla Ganesh- Vishwak Sen: బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

సుమారు 20 రోజుల క్రితం షాద్ నగర్ లో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర ఇప్పటికే అలిపిరికి చేరుకుంది. కాగా ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. Source link

Read More
Tollywood: ఆ హీరోయిన్‌తో 20 సినిమాలు చేసినా.. ఒక్క మాట మాట్లాడని కృష్ణ.. ఫోన్‌ చేస్తే నో చెప్పేసిందట

Tollywood: ఆ హీరోయిన్‌తో 20 సినిమాలు చేసినా.. ఒక్క మాట మాట్లాడని కృష్ణ.. ఫోన్‌ చేస్తే నో చెప్పేసిందట

సూపర్ స్టార్ కృష్ణ, అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీల మధ్య కొనసాగిన మౌనం తెలుగు ఇండస్ట్రీలోనే ఓ ఆసక్తికరమైన అంశం. వీరిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించినా, ఏ రోజు కూడా మాట్లాడుకోలేదని నటి వాణిశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కృష్ణ లోపల ఏదీ దాచుకోకుండా మొహం మీదనే అనేస్తారనే ఇండస్ట్రీలో పేరుంది. ఆయనతో పనిచేసిన చాలామంది ఈ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. తన సినిమా పరాజయం పాలైనా ఓపెన్‌గా చెబుతారని, ఎటువంటి…

Read More
Team India: ఓ ఇన్నింగ్స్‌లో ఊచకోత.. మరో ఇన్నింగ్స్‌లో జీరో.. భయపెడుతోన్న యంగ్ సెన్సేషన్ ఫాం

Team India: ఓ ఇన్నింగ్స్‌లో ఊచకోత.. మరో ఇన్నింగ్స్‌లో జీరో.. భయపెడుతోన్న యంగ్ సెన్సేషన్ ఫాం

అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈ యువ బ్యాటర్ ఇప్పటికే తన తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. బరిలోకి దిగితే రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అభిషేక్ శర్మ ప్రస్తుతం స్థిరమైన ప్రదర్శనలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుడు. గత 6 ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ 6 ఇన్నింగ్స్‌లలో అతను 3సార్లు జీరోకే ఔట్ కావడం గమనార్హం. అయితే అతను ఫామ్‌లో లేడని అర్థమవుతోంది. ఎందుకంటే,…

Read More
Actress : అతడు నా నంబర్ కోసం 20 వేలు ఖర్చు చేశాడు.. కాల్ చేసి పిచ్చి మాటలు .. యంగ్ హీరోయిన్..

Actress : అతడు నా నంబర్ కోసం 20 వేలు ఖర్చు చేశాడు.. కాల్ చేసి పిచ్చి మాటలు .. యంగ్ హీరోయిన్..

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బొమ్మరిల్లు, రెడీ వంటి చిత్రాలతో మంచి పేరు వచ్చింది. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించిన ఆమె.. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సురేఖా వాణి ఇప్పుడు తెరపై తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా…

Read More
Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?

Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్‌లో భాగంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ సుంకాలను తగ్గించారు. ఇక భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లను భారీగా తగ్గించింది. దీంతో ఇరు దేశాలకు ప్రయోజనం జరగనుంది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా వస్తువులను ఎగుమతి చేసేవారికి ట్యాక్సులు తగ్గనున్నాయి. దీంతో పరిశ్రమలకు కూడా బెనిఫిట్ జరగనుంది….

Read More