5 సిక్సులు, 10 ఫోర్లు.. సెంచరీతో ఆసీస్ తాట తీసిన నిస్సంక.. తొలి ప్లేయర్ గా రికార్డ్
Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: సోమవారం…
Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: సోమవారం పలకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పథుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతతో నిస్సంక, 2010 ఎడిషన్లో జింబాబ్వేపై శతకం చేసిన మహేళ జయవర్ధనే సరసన చేరాడు. కేవలం 52 బంతుల్లో మ్యాచ్ను మలుపు తిప్పే సెంచరీ…
ముఖం పాలిపోవడం, దవడ కండరాలు బిగుసుకుపోవడం వంటి చిన్న చిన్న మార్పుల వెనుక పెద్ద ఆరోగ్య సమస్యే ఉండవచ్చు. ఆ ఖనిజం మరేదో కాదు.. మెగ్నీషియం. మెగ్నీషియం లోపం వల్ల ముఖంపై కనిపించే సంకేతాలేంటో తెలుసుకుందాం.. సాధారణంగా అలసట, ఒత్తిడి లేదా ఎక్కువ కాఫీ తాగడం వల్ల కళ్లు అదురుతుంటాయి. కానీ ఇది తరచుగా జరుగుతుంటే మెగ్నీషియం లోపం కారణం కావచ్చు. మెగ్నీషియం నరాలు మరియు కండరాల మధ్య సంబంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఇది తగ్గినప్పుడు కళ్ల…
Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ లో భాగంగా సోమవారం పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. 15 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 2 వికెట్లకు 141 పరుగులు…
ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూ, మిలన్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో మిలన్ విలేజ్ ప్రారంభమైంది. నావల్ బేస్ లోని సముద్రిక ఆడిటోరియం వద్ద మిలాన్ విలేజ్ ఏర్పాటు చేశారు. నావికాదళ చిహ్నాలు, హస్త కళలు, చేనేత, ఆహార ఉత్పత్తులు లాంటి వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఓ రోబో కాఫీ స్టాల్ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఆకట్టుకుంది. ఇక్కడ కాపీ అందించే దాని పేరు బీన్ బోర్డు రోబో. డబ్బులు…
ఈ క్రమంలో మనిషి మనిషితో మాట్లాడటం మానేసి, యంత్రాలతో సంభాషిస్తున్నాడు. ముఖ్యంగా ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ అనే కొత్త అలవాటు మన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఈ టెక్నాలజీ మాయలో మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకుందాం.. టీవీ నుండి సెల్ ఫోన్ వరకు.. టీవీ రావడంతో రేడియో కాలం ముగిసింది. దశాబ్దాల పాటు టీవీ మన జీవితాల్లో కీలక భాగమైపోయింది. అయితే ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల రాకతో టీవీ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు మనిషికి ఏ సమస్య వచ్చినా…
ఆధునిక సదుపాయాలు మనిషికి సౌకర్యాన్ని ఇస్తున్నాయి కానీ, మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు సమస్య వస్తే పది మందితో పంచుకునే వారు ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ, పక్కనున్న వారితో మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేక, లోపల ఉన్న బాధను పది మందికి తెలిస్తే నామోషీగా భావిస్తూ డిప్రెషన్ లోకి జారుకుంటున్నాడు. ఇది ఎంతటి స్థాయికి చేరుతోందంటే.. చివరకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం…
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) FMCG కంపెనీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఆఫ్రికాలోని అతిపెద్ద వినియోగదారు మార్కెట్లలో ఒకటైన తన వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో నైజీరియాకు చెందిన ట్రాపికల్ జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ (TGI) గ్రూప్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, చట్టపరమైన, నియంత్రణ ఆమోదాలు పెండింగ్లో ఉన్న TGI గ్రూప్తో మెజారిటీ యాజమాన్యంలోని జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడానికి తుది ఒప్పందంపై సంతకం చేసింది. ఈ జాయింట్ వెంచర్…
రోజంతా కష్టపడి పని చేసి రాత్రి ఇంటికి రాగానే హాయిగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చాలామందికి బెడ్ మీద పడుకోగానే నిద్ర రాదు. స్మార్ట్ఫోన్ తీసి రీల్స్ చూడటం లేదా పాత విషయాలను తలుచుకుంటూ గంటల కొద్దీ మేల్కొనే ఉంటారు. దీనివల్ల మరుసటి రోజు పనిలో ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, చిరాకు, నీరసం ఆవహిస్తాయి. నిద్ర అనేది మన శరీరానికి ఒక రీఛార్జ్ లాంటిది. అది సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మీ…
చాలా మందికి ఒక మంచి బిజినెస్ చేయాలని ఉంటుంది. కానీ పెట్టుబడి లేక, సరైన బిజినెస్ ఐడియా లేక ఆగిపోతుంటారు. ఇష్టంలేని జాబులు చేస్తూ ఒక యంత్రంలా పనిచేస్తుంటారు. అయితే అతి తక్కువ పెట్టుబడితో గ్రామాల్లో చేయగలిగే టాప్ 5 బిజినెస్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇవి తక్కువ రిస్క్, స్థిరమైన డిమాండ్, త్వరగా నగదు ప్రవాహం కలిగే రంగాలు. పాలు, డెయిరీ ఉత్పత్తుల వ్యాపారం పెట్టుబడి రూ.80,000 నుంచి రూ.1,00,000 వరకు అవ్వొచ్చు….
ఈ సమస్య కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాకుండా, చిన్న పిల్లల నుండి యువత వరకు అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా పేద దేశాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల 80 శాతం మంది బాధితులు నరకం అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సమస్య ఎంత తీవ్రంగా మారబోతోంది? మనం చేస్తున్న చిన్న తప్పులు మన వినికిడి శక్తిని ఎలా హరిస్తున్నాయో తెలుసుకుందాం.. పొంచి ఉన్న ముప్పు.. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 12 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న…