Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు…
తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసింది. కొన్ని కార్పొరేషన్లు మినహా ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్లే. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది. టోటల్గా అధికారపార్టీకి అనుకూలంగా వచ్చింది పట్టణ ఓటరు తీర్పు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే, అందులో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 చోట్ల గెలిస్తే, 33 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు సమానమైన సీట్లొచ్చి హంగ్ ఏర్పడింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో…
అలాగే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స్వయంగా గిఫ్ట్ గా ఇచ్చిన వాచీ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆమె వీటన్నింటినీ చూసి, ‘వీటికంటే బంగారం కొనుక్కుంటే బాగుండేది’ అని ఎందుకు అంటోంది? ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లుక్స్ కోసం, ఇండస్ట్రీలో తోటి నటీమణులను చూసి పడ్డ ఒత్తిడి గురించి ఆమె పంచుకున్న షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ నటి మరెవరో కాదు.. సమీరా రెడ్డి. ఒక్కొక్కరికి ఒక్కో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం…
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా రైల్వేశాఖ రద్దీ దృష్ట్యా అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఇప్పటికే ఈ రైళ్లను ప్రకటించగా.. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. అందేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును రైల్వేశాఖ తీసుకొచ్చింది. ఈ రైలు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఏప్రిల్ 2026లో ఈ యాత్ర ప్రారంభం కానుంది….
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి వెర్షన్కు రాసిన ఒక ప్రేమలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయి కోసం తాను చేసిన పనిని గుర్తు చేసుకుంటూ, తన భర్త గురించి ముందే ఊహించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఆమె పంచుకున్న ఆ ఎమోషనల్ అండ్ ఫన్నీ విషయాలు ఏంటో తెలుసుకుందాం.. పిల్లులే నా గురువులు.. అలియా భట్కు జంతువులంటే ఎంత…
సేలంలో TVK చీఫ్ విజయ్ నిర్వహించిన సభపై వివాదం రాజుకుంది. సభలో ఓ అభిమాని గుండెపోటుతో చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిమితికి మించి సభకు జనాన్ని తరలించారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజావ్యతిరేక DMK ప్రభుత్వాన్ని ఓడించడం, తమకు పట్టం కట్టడం ప్రజల నిజమైన కల అని TVK అధినేత విజయ్ అన్నారు. రాబోయే ఎన్నికలు తనకు ముఖ్యమంత్రి స్టాలిన్కు మధ్య ప్రత్యక్ష పోటీ అని తెలిపారు. ఇతరులెవరికీ ఈ పోటీలో స్థానం…
కావాల్సిన పదార్ధాలు: రెండు కప్పులు బియ్యం, అర కప్పు కందిపప్పు, నీళ్లు, బంగాళాదుంప, పచ్చిమిర్చి, మునక్కాయ, వంకాయ, టమాటాలు, దోసకాయలు, బెండకాయ, మునక్కాయ, ఉల్లిపాయల, చింతపండు రసం, 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు, రుచికి సరిపడినంత ఉప్పు. ముందుగా బియ్యన్ని కడిగి శుభ్రం చేసుకుని, అలాగే కందిపప్పును కూడా కడిగి దానిలో 3 కప్పులు మంచి నీళ్లు పోసి కుక్కర్లో ఐదు…
Pakistan Spinner Usman Tariq: ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే హై వోల్టేజ్ టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. మైదానం వెలుపల చాలా నాటకీయ పరిణామాల తర్వాత, పాకిస్తాన్ జట్టు భారత జట్టుతో ఆడటానికి అంగీకరించింది. ఈ మ్యాచ్కు ముందు, పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ చుట్టూ గణనీయమైన చర్చ జరిగింది. అతని బౌలింగ్ యాక్షన్ పై ప్రశ్నలు వర్షం కురుస్తోంది. అయితే, ఈ ప్లేయర్ అతను ఇంకా…
ఈ విషయాలను మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు తీసుకునే గుమ్మడికాయ తాజాది అయ్యి ఉండాలి. ఇంటి ముఖ ద్వారానికి కట్టే ముందు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. అలాగే, ఎరుపు దారంతోనే కట్టాలి. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి….