Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల..

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల..

ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్…

Read More
EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఏడాది వార్షిక వడ్డీతో పాటు రూ.7 లక్షల వరకు ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయిూస్ పెన్షన్ స్కీమ్(EPS) ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలేంటి..? ఎవరెవరికి వర్తిస్తుంది.. ?అర్హతలు…

Read More
వారెన్‌ బఫెట్‌ బంగారంపై ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? ఆయన లాజిక్‌ ప్రకారం..

వారెన్‌ బఫెట్‌ బంగారంపై ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? ఆయన లాజిక్‌ ప్రకారం..

ఒక సంవత్సరంలో వెండి, బంగారం ధరలు బాగా పెరిగాయి. ఒక సంవత్సరం క్రితం బంగారం కొనుగోలు చేసి ఉంటే, దాని విలువ 2-3 రెట్లు పెరిగేదని ఎవరైనా అనుకోవచ్చు. చాలా మంది నిపుణులు బంగారంలో కనీసం కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. అయితే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారుడు, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వారెన్ బఫెట్ బంగారంపై పెట్టుబడి పెట్టలేదు. Source link

Read More
ఏనుగు నడక చెప్పే జీవన సత్యం.. బలమైన జీవితానికి సరైన బాట ఇదే..! తప్పక తెలుసుకోవాలి..

ఏనుగు నడక చెప్పే జీవన సత్యం.. బలమైన జీవితానికి సరైన బాట ఇదే..! తప్పక తెలుసుకోవాలి..

ఏనుగు నడక నెమ్మదిగా ఉంటుంది. కానీ, దిశ లేకుండా ఉండదు. అది ఎక్కడికి వెళ్లాలనుకుంటుందో దానికి తెలుసు. కాబట్టి, అది పరుగెత్తదు. కానీ, నేటి జీవితంలో మనం వేగాన్ని విజయానికి మెట్టు అని తప్పుగా భావిస్తాము. త్వరిత నిర్ణయాలు, త్వరిత ఫలితాలు, త్వరిత గుర్తింపు కోసం మనం పరుగులో అలసిపోతాము. కానీ, ప్రతి గమ్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తాల్సిన అవసరం లేదని ఏనుగు మనకు గుర్తు చేస్తుంది. దిశ స్పష్టంగా ఉంటే, నెమ్మదిగా కూడా ముందుకు సాగవచ్చు. వేగంగా…

Read More
Tollywood:  మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. Source link

Read More
మగవాళ్ళకు బ‌నానా షేక్ మంచిదేనా లేక అర‌టి పండ్లు తీసుకోవాలా?

మగవాళ్ళకు బ‌నానా షేక్ మంచిదేనా లేక అర‌టి పండ్లు తీసుకోవాలా?

అసలు అర‌టిపండును అలాగే తినాలా లేక బ‌నానా షేక్ చేసుకుని తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంది. మీ అందరి ప్రశ్నలకు కావాల్సిన సమాధానాలు నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. బనానాను ఎలా తీసుకున్నా కూడా మనకీ శక్తినిస్తుంది. పేగు సమస్యలతో బాధ పడేవారు దానిని నేరుగా తీసుకోవ‌డమే బెస్ట్ అని చెబుతున్నారు. జిమ్ కి వెళ్లే వారు అర‌టిపండును డైరెక్ట్ గా తినకుండా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు…

Read More
Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త

Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి కీలక విజయాలను సాధించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. గతంలో…

Read More
CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజధాని ఢిల్లీలో కీలక పర్యటన చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య సాగుతున్న ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అత్యంత బిజీ బిజీగా ఉంది. ఆయన వివిధ కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొంటూ చురుకుగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను TV9 ఛానెల్ నిరంతరం అందిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరిపేందుకు ఈ పర్యటన…

Read More
మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

షుగర్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లు తినకపోవడమే మంచిది. అందులో మామిడి పండు కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినకూడదు. మామిడి విటమిన్ ఎ, సి లకు మంచి మూలం. కానీ ఇందులో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే, అందరికీ అందుబాటులో ఉండే అరటి పండు కూడా మధుమేహులకు ప్రమాదమే. ఎందుకంటే.. అరటి పండులో కూడా షుగర్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది. సీతాఫలంలో కూడా చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్…

Read More
తింటే చావడమే..! హోటళ్లలోని ఫ్రిజ్‌లలో గడ్డకట్టిన చికెన్, మటన్, చేపలు

తింటే చావడమే..! హోటళ్లలోని ఫ్రిజ్‌లలో గడ్డకట్టిన చికెన్, మటన్, చేపలు

గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లపై ఫుడ్ కంట్రోల్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాల నాణ్యత దారుణంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, ఫ్రిజ్‌లలో కిలోల కొద్దీ గడ్డకట్టిన చికెన్, మటన్, చేపలు లభించాయి. ఒకసారి వండిన ఆహారాన్ని చాలా రోజులుగా ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలు, స్వీట్ షాపుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని నిల్వ చేయడంతో…

Read More