రూ.26వేల భోజనంలో వింత ఆచారం.. తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం పాత పద్ధతి! ఆ తర్వాత..
తెలియని వ్యక్తుల ఇళ్లలో జరిగే ‘సప్పర్ క్లబ్లు’, పెయింటింగ్ లేదా కుండలు చేస్తూ భోజనం చేయడం వంటివి ఇందుకు నిదర్శనం….
తెలియని వ్యక్తుల ఇళ్లలో జరిగే ‘సప్పర్ క్లబ్లు’, పెయింటింగ్ లేదా కుండలు చేస్తూ భోజనం చేయడం వంటివి ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పీరియెన్షియల్ డైనింగ్ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. దీనికి పరాకాష్టగా నిలుస్తోంది మిచెలిన్ స్టార్ హోటల్ ఎల్సియెలో. ఇక్కడ భోజనం మధ్యలో మీ చేతుల మీద ద్రవ రూపంలో ఉండే చాక్లెట్ పోస్తారు. మీరు ఎప్పుడైనా ఖరీదైన రెస్టారెంట్కు వెళ్లినప్పుడు, అక్కడ వడ్డించే వారు మీ చేతుల మీద వేడి వేడి…
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టోల్ప్లాజాల్లో నగదు చెల్లింపులను నిలిపివేస్తూ, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్కే మారాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నూతన విధానాన్ని వచ్చే ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది. టోల్ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు…
సరిగ్గా ఇలాంటి హృదయవిదారక పరిస్థితినే ఎదుర్కొంది ఒక చిట్టి కోతి పిల్ల. అమ్మే కావాలంటూ ఆ పసి కూన చేసిన ఆరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నెటిజన్ల కళ్లను చెమర్చుతున్నాయి. ప్రకృతిలో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఏ జీవి అయినా సరే తన ప్రాణానికి ప్రాణంగా బిడ్డను కాపాడుకుంటుంది. అయితే, అరుదుగా కొన్ని సందర్భాల్లో జంతువులు తమ పిల్లలను దగ్గరకు రానివ్వవు. జపాన్లోని ఇచికావా సిటీ జూలో నివసించే ఒక మకాక్ జాతి…
రక్తపోటును సహజంగా ఎలా తగ్గించుకోవాలి, వెల్లుల్లి టీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తూనే ఉంటారు. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ‘అల్లిసిన్’ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా…
కళ్యాణ తాంబూలం నష్టాల నుండి వై. హరికృష్ణను ఆదుకోవాలని ఎన్టీఆర్ కోరగా, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీని ఒప్పుకున్నారట. స్వల్ప పారితోషికంతో, ఆర్థిక క్రమశిక్షణతో సినిమా తీయమని బాలకృష్ణ సూచించారట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, బాలకృష్ణ అండదండలతో ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఘన విజయం సాధించి, హరికృష్ణకు లాభాలు తెచ్చింది. హరికృష్ణ సినీరంగంలో ఒక చిరు ఉద్యోగిగా ప్రవేశించి, పంపిణీదారుడిగా, నిర్మాతగా మారి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో…
పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టి, పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా ప్రవర్తించే ‘రివర్స్ పేరెంటింగ్’ అనే సరికొత్త ట్రెండ్ను అనుసరిస్తున్నారు. చైనాలోని చాలా ఇళ్లలో ఇప్పుడు దృశ్యం మారిపోయింది. పిల్లలు నేల మీద పడి ఏడుస్తుంటే, తల్లిదండ్రులు వారిని కొట్టడం లేదు సరికదా.. తాము కూడా వారి పక్కనే పడుకుని ఏడుస్తున్నట్లు నటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా, దీనినే ‘రివర్స్ పేరెంటింగ్’ అంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, యువ తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించే…
మూవీ రివ్యూ: బూకీ నటీనటులు: అజయ్ దిషాన్, ఆర్.కె. ధనుష, పాండ్యరాజన్, సునీల్, మంచు లక్ష్మి, విజయ్ ఆంటోనీ (గెస్ట్ రోల్) సంగీతం: విజయ్ ఆంటోనీ నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజీ దర్శకత్వం & సినిమాటోగ్రఫీ: గణేష్ చంద్ర అజయ్ దిషాన్, ఆర్.కె. ధనుష జంటగా విజయ్ ఆంటోనీ నిర్మించిన జెన్ జీ కథ బూకీ. టైటిల్తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంలో సునీల్, మంచు లక్ష్మి కూడా నటించారు. మరి ఈ సినిమా ఎలా…
కానీ ఆమెను అడిగితే మాత్రం చాలా సింపుల్ గా సమాధానం ఇస్తుంది. ఎటువంటి విదేశీ బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా, మన ఇంట్లో అతి తక్కువ ధరకు దొరికే ఒకే ఒక్క పదార్థంతో తన అందాన్ని కాపాడుకుంటున్నానని ఆమె చెబుతోంది. అది మాత్రమే కాదు, ఆమె మేకప్ వేసుకుంటే తన సొంత కూతురే ఆమెను ఇష్టపడదట. మేకప్ వెనుక ఒక తెలియని భయం, ఎమోషన్ దాగి ఉన్నాయని ఆమె తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఆ కొబ్బరి నూనె మ్యాజిక్…
ఈరోజు మీరు ఎంత ధైర్యంగా ఉన్నా లేదా ఎంత అభద్రతా భావంతో ఉన్నా.. దాని వేళ్లు మీ జీవితంలోని మొదటి 2,000 రోజుల్లో (మొదటి ఐదేళ్లు) పాతుకుపోయి ఉన్నాయి. సైకాలజీ భాషలో దీనిని ‘ఫౌండేషనల్ స్టేజ్’ అంటారు. సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది. “ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను”. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రముఖ సైకాలజిస్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఈ…
త్రిగుణ్, హెబ్బా పటేల్ కీలకపాత్రలలో నటించిన హారర్ థ్రిల్లర్ ఈషా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన ఈ సినిమాను కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పి. హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. గతేడాది డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో అఖిల్ రాజ్, సిరి హనుమంతు సైతం నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది….