Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ను కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించికుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యలు ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు. వైసీపీ…
ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో మెట్రో నిర్మాణం చేపట్టే ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇప్పటికే ఈ రెండు నగరాల్లో మెట్రో నిర్మాణాలకు కేంద్రం అనుమతులు కూడా జారీ చేసింది. వీటికి సంబంధించిన డీపీఆర్లు రెడీ అవ్వగా.. కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపించారు. ఈ డీపీఆర్లో కొన్ని మార్పులు చేర్పుల చేసి కేంద్రం త్వరలో ఆమోదించనుంది. విజయవాడ…
కావాల్సిన పదార్థాలు : పావు కిలో చికెన్, క్యాబేజీ, ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక వేయండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి…
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంజీర్ పండ్లే కాకుండా వీటి ఆకుల వల్ల కూడా లెక్కలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలతోపాటు ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఎ, సి, కె, బి విటమిన్లు సైతం ఉంటాయి. అంజీర్…
నిజానికి నవ్వు అనేది కేవలం మానసికమైన విషయం మాత్రమే కాదు, అది శరీరంలోని కండరాలకు ఒక రకమైన ఊహించని వ్యాయామం. మనం గట్టిగా నవ్వినప్పుడు మన ఛాతీ, కడుపు మధ్య ఉండే ‘డయాఫ్రమ్’ అనే కండరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఈ ప్రక్రియలో కండరాలు పదేపదే సంకోచించడం వల్ల నొప్పి కలుగుతుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. నవ్వినప్పుడు కడుపు నొప్పి రావడానికి 4 ప్రధాన కారణాలు: డయాఫ్రమ్ పై ఒత్తిడి:…
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కల్తీ నెయ్యి అంశంలో సిట్ నివేదికపై మరోసారి మంత్రి మండలి చర్చించింది. ఇక ఏపీలో AI లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు విషయంలో NVIDIAతో భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకు, తిరుపతిలో స్టేట్ డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రివర్ఫ్రంట్ అభివృద్ధికి పీపీపీ మోడల్లో అనుమతి ఇవ్వడంతో పాటు, రామాయపట్నం పోర్ట్ రీఫైనాన్సింగ్కు…
ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా హిట్టయిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఈ మధ్యన కన్నడలోనూ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. తెలుగు తదితర భాషల్లోనూ వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అయ్యన మానే’, ‘శోధ’, ‘మారిగల్లు’ వంటి…
రష్యా ఐదో ప్లేస్లో ఉంది. ఆ దేశం వద్ద 2329.63 టన్నుల బంగారం ఉంది. ఇక మన పొరుగుదేశం చైనా వద్ద 2303.51 టన్నుల బంగారం ఉండగా, చైనా 6వ స్థానంలో నిలిచింది. Source link
తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన శివభక్తుడు చిలక భార్గవ సాయితేజ, తన అసాధారణ భక్తితో ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని రూపొందించాడు. సాధారణ నాణాలకు ఆధ్యాత్మిక విలువను ఆపాదించి, సుమారు రూ. 1.3 లక్షల విలువైన నాణాలతో ఈ శివలింగాన్ని తయారుచేశారు. తన కలలో శివుడు నాణాలతో శివలింగం చేయమని ఆదేశించాడని, ఆ కలను శివుడి ఆజ్ఞగా భావించి ఈ కార్యానికి పూనుకున్నానని సాయితేజ వెల్లడించాడు. రెండు నెలల పాటు రూపాయి, రెండు రూపాయలు,…