Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్…
ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, ఈ ఎన్ సి చీఫ్ సంజయ్ భళ్ళా, వివిధ దేశాల నావికాదళ అధికారులు హాజరయ్యారు. Source link
కుక్కర్లు ఎందుకు పేలుతాయి? ఆ ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై అవగాహన ఉండటం ప్రతి గృహిణికి చాలా ముఖ్యం. ప్రెజర్ కుక్కర్ పని చేసే తీరు చాలా సులభం. లోపల తయారయ్యే ఆవిరి వల్ల కలిగే ఒత్తిడితో ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ ఆవిరి ఎప్పటికప్పుడు విజిల్ ద్వారా బయటకు వచ్చేయాలి. ఒకవేళ విజిల్ రంధ్రంలో లేదా ఆ వెంట్ పైపులో పప్పు మెతుకులు, అన్నం గింజలు ఇరుక్కుపోతే ఆవిరి లోపలే…
అలెర్జీలు, ఉబ్బసం ఉన్నవారు లేదా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి క్యాబేజీ తిన్న తర్వాత హిస్టామిన్ ప్రతిచర్య వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్యాబేజీ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు.. వైద్యుడి సలహా లేకుండా పైన పేర్కొన్న సమస్యలు ఉన్న వారు క్యాబేజీని తినకండి. (Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా…
గత కొన్ని సంవత్సరాలుగా ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, అతని మొత్తం సంపద (ఎలోన్ మస్క్ నికర విలువ) దాదాపు 850 బిలియన్ డాలర్లు (77 లక్షల కోట్ల రూపాయలకు పైగా). ఇప్పుడు టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన సంపద గురించి, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ కావడం గురించి జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో మస్క్ తన వద్ద ఎంత నగదు ఉందో సమాచారం ఇచ్చారు….
ఆధునిక డైట్స్ కంటే కూడా ఎంతో సహజంగా, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ వంటకం మన శరీరానికి ఇచ్చే శక్తి సామాన్యమైనది కాదు. మరి చద్దన్నం తినడం వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.. చద్దన్నాన్ని ఇంగ్లీష్ లో ఫెర్మెంటెడ్ రైస్ అంటారు. రాత్రంతా నీటిలో నానబెట్టిన అన్నంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇవి మన కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం…
అప్పటి పురాతన నాగరికతల నుండి నేటి ఆధునిక సమాజం వరకు అన్ని మార్పులను నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిన ఈ వృక్షం వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలేంటో తెలుసుకుందాం.. జనరల్ షెర్మెన్ దాదాపు 275 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు కాకపోయినా, దీని అసలు రికార్డు కాండం పరిమాణంలో ఉంది. ఈ చెట్టు వైశాల్యం దాదాపు 52,500 క్యూబిక్ అడుగులు. నేలపై దీని కాండం వ్యాసం 36 అడుగులు ఉంటుంది. దీని మొత్తం బరువు దాదాపు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్…
ఆ చిన్నారి రాకతో వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, తన బిడ్డ కోసం ఆ తల్లి ఎంతగా తపన పడుతోందో, తన కొడుకు గదిని ఎంత విలక్షణంగా తీర్చిదిద్దిందో చూస్తే ఆమెలోని కళాత్మక హృదయం అర్థమవుతుంది. ఆ గ్లామర్ బ్యూటీ మరెవరో కాదు.. పరిణీతి చోప్రా. భర్త రాఘవ్ చద్దాతో కలిసి తన కుమారుడు ‘నీర్’ కోసం ఆమె సిద్ధం చేసిన హెవెన్లీ శ్యాంక్చురీ విశేషాలు తెలుసుకుందాం.. వింటేజ్ వైబ్స్.. పరిణీతి తన కుమారుడి…
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ లో 36వ మ్యాచ్లో భారత్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి . బుధవారం (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డచ్ (నెదర్లాండ్స్)తో జరిగే ఈ మ్యాచ్కు టీమ్ ఇండియాలో 2 మార్పులు ఉంటాయని దాదాపు ఖాయమైంది. ఎందుకంటే, గత రెండు మ్యాచ్ల్లో ఆడిన టీం ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరంగా ఉంటాడు. భారత జట్టు ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకుంది. కాబట్టి, రేపటి మ్యాచ్కు…
పదవీ విరమణ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పొదుపు చేస్తున్న వారికి త్వరలో కొత్త ప్రయోజనం లభించవచ్చు. Pension Fund Regulatory and Development Authority (PFRDA) పెన్షన్ పొదుపులను ఆరోగ్య భద్రతతో కలిపే కొత్త ఉత్పత్తులపై పనిచేస్తోంది. పెన్షన్ ఫండ్ మేనేజర్లు బీమా సంస్థలు, ఆరోగ్య సేవా ప్రదాతలతో భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించిన హెల్త్ చొరవలో భాగంగా, పెట్టుబడిదారులు తమ పెన్షన్ పొదుపులో 30 శాతం…