మేష రాశి: ఈ రాశికి చెందిన మహిళలకు కోపం స్వభావం ఎక్కువ. కనుక కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో తరచుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే ఈ రాశికి చెందిన మహిళలు వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే తామర పువ్వు, గులాబీ, మందారం పువ్వులతో పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. ఈ పరిహారాలు చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి.