ఈ క్రమంలో భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే ముడి చమురు, బొగ్గు, ప్లాస్టిక్, రసాయనాలు, ఎలక్ట్రానిక్, ఎరువులు, బంగారం, యంత్రాలు, కూరగాయల నూనె, ఇనుము, ఉక్కు వంటి ధరలు పెరగనున్నాయి. ఇక మొబైల్ ఫోన్ విడిభాగాలు, కార్లు, ఇంట్లోకి ఉపయోగించే వస్తువుల ధరలు పెరగనున్నాయి.