Union Budget: బడ్జెట్ వేళ దేశ ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న వీటి ధరలు..

Union Budget: బడ్జెట్ వేళ దేశ ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న వీటి ధరలు..


ఈ క్రమంలో భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే ముడి చమురు, బొగ్గు, ప్లాస్టిక్, రసాయనాలు, ఎలక్ట్రానిక్, ఎరువులు, బంగారం, యంత్రాలు, కూరగాయల నూనె, ఇనుము, ఉక్కు వంటి ధరలు పెరగనున్నాయి. ఇక మొబైల్ ఫోన్ విడిభాగాలు, కార్లు, ఇంట్లోకి ఉపయోగించే వస్తువుల ధరలు పెరగనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *