ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతాకుంభ్ 2026 నాల్గవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యులు మరియు 108 దివ్యదేశాల స్ఫూర్తితో జరుగుతున్న ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఉదయం ఆరాధన, ఆష్టాక్షరీ మంత్రజపం మరియు నిత్య పూర్ణాహుతి విజయవంతంగా పూర్తయ్యాయి. ఆ తర్వాత తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. ప్రస్తుతం సామూహిక లక్ష్మీపూజ మరియు గద్యత్రయ పారాయణం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్
కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది
Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు
శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా
Varanasi: వారణాసి డ్యూరేషన్ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !