ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఆగిపోయిందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది. ఈ ప్రాజెక్ట్ రద్దు కాలేదని, అది 2027లో సెట్స్పైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ పలు బిజీ ప్రాజెక్టులతో ఉన్నారు. స్పిరిట్, ఫౌజీ, కల్కి 2898 ఏడీ వంటి మూడు చిత్రాలతో ఆయన లైనప్ నిండి ఉంది. వీటిలో ఫౌజీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, కల్కి 2898 ఏడీ మరియు స్పిరిట్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ మూడు సినిమాలను ఒకేసారి పూర్తి చేయడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాకూ టైమ్ వస్తుందంటున్న చిన్న హీరోయిన్లు
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే