పెరుగుతో పాటు అస్సలే తినకూడని ఆహారపదార్థాలు ఇవే.. తింటే అంతే ఇక!

పెరుగుతో పాటు అస్సలే తినకూడని ఆహారపదార్థాలు ఇవే.. తింటే అంతే ఇక!

చేపలకర్రీ, చేపల ఫ్రై తినడం చాలా మందికి ఇష్టం. అయితే ఫిష్ కర్రీ తిన్నప్పుడు అస్సలే పెరుగు తినకూడదంట. ఎందుకంటే? చేపలు శరీరంలో వేడిని పెంచుతాయి. పెరుగు శరీరానికి చలవనిస్తుంది. అయితే ఈ రెండు కలిపి తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. మరీ ముఖ్యంగా అధిక బరువుకు కూడా కారణం కావచ్చు, కొన్నిసార్లు ఇది మలబద్ధకం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదే విధంగా పెరుగుతో పాటు కొన్ని…

Read More
Anudeep: అయ్యో.. జాతిరత్నాలు డైరెక్టర్‌ను పోలీసులు గుర్తు పట్టలేదా? అనుదీప్‌ను అలా నెట్టేశారేంటి? వీడియో వైరల్

Anudeep: అయ్యో.. జాతిరత్నాలు డైరెక్టర్‌ను పోలీసులు గుర్తు పట్టలేదా? అనుదీప్‌ను అలా నెట్టేశారేంటి? వీడియో వైరల్

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్‌ను గురువారం (జూలై 3) రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రముఖ థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. అలా విమల్ థియేటర్ లో కూడా వీర మల్లు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం. రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అతిథుల జాబితాలో…

Read More
కోడి గుడ్లు ఎవరు తినకూడదో తెలుసా? తింటే ఆసుపత్రికే..

కోడి గుడ్లు ఎవరు తినకూడదో తెలుసా? తింటే ఆసుపత్రికే..

గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు పొరపాటున కూడా గుడ్డులోని పసుపు భాగం తినకూడదంట. ఎందుకంటే? ఇందులో పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువలన ఇది శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు కోడి గుడ్లు తినకూడదంట. ప్రస్తుతం చాలా మంది జీర్ణసంబంధమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే జర్ణసంబంధమైన సమస్యలు ఉన్న వారు కూడా ఎగ్స్…

Read More
Mango Storage Tips: మామిడి ప్రియులకు అలర్ట్.. ఇలా నిల్వ చేశారంటే రుచి చెడకుండా ఏడాదంతా ఉంటాయ్‌!

Mango Storage Tips: మామిడి ప్రియులకు అలర్ట్.. ఇలా నిల్వ చేశారంటే రుచి చెడకుండా ఏడాదంతా ఉంటాయ్‌!

వేసవి వచ్చిందంటే అందరి నోట ఒకే పేరు వినిపిస్తుంది.. అదే మామిడి పండ్లు. కానీ ఇవి ఏడాదంతా దొరకవు. ఒక్క వేసవి సీజన్‌లోనే మామిడి పండ్లు దొరుకుతాయి. మరో సమస్య ఏంటంటే.. వీటిని కొన్న తర్వాత పట్టుమని వారం రోజులు కూడా నిల్వ చేయలేం.. వెంటనే పాడైపోతాయి. కొన్నిసార్లు మార్కెట్ నుంచి చెట్టు నుంచి ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే కొన్ని రోజుల్లోనే అవి కుళ్ళిపోవడం…

Read More
పెరుగుతున్న విడాకుల కేసులు.. భారతదేశంలో నెంబర్ వన్ ఆ రాష్ట్రమే!

పెరుగుతున్న విడాకుల కేసులు.. భారతదేశంలో నెంబర్ వన్ ఆ రాష్ట్రమే!

పెళ్లి అనేది నూరేళ్ల జీవితం, ఒకప్పుడు వివాహం జరిగింది అంటే చనిపోయే వరకు కలిసి ఉండే వాళ్లు కానీ,ఇప్పుడు పెళ్లై కనీసం నెల రోజులు కూడా కలిసి ఉండటం లేదు. ఈరోజుల్లో విడాకులనేది ఓ ట్రెండ్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు వివాహం చేసుకొని కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత అభిప్రాయాలు కలవడం లేదంటూ విడాకులిచ్చేస్తున్నారు. అయితే భారత దేశంలో విడాకుల రేటుపై ఓ సర్వే చేయగా అందులో సంచలన విషయాలు…

Read More
సంచనలంగా మారిన ఏక్‌నాథ్‌ షిండే జై గుజరాత్‌ నినాదం! మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండి..

సంచనలంగా మారిన ఏక్‌నాథ్‌ షిండే జై గుజరాత్‌ నినాదం! మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండి..

MNS కార్యకర్తలు దుకాణదారుడిపై దాడి చేసిన వివాదం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం తన ప్రసంగాన్ని “జై గుజరాత్” నినాదంతో ముగించారు. పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. హోంమంత్రి అమిత్ షాను ప్రశంసిస్తూ, తన ప్రసంగాన్ని “జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్” ఈ నినాదంతో ముగించారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు షిండే చేసిన జై గుజరాత్‌ నినాదంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిత్ షా, ప్రధాని…

Read More
Telangana: నల్లమల అడవిలోని కొండ శిలపై పరమేశ్వరుడి దివ్య రూపం…సోషల్ మీడియాలో వైరల్

Telangana: నల్లమల అడవిలోని కొండ శిలపై పరమేశ్వరుడి దివ్య రూపం…సోషల్ మీడియాలో వైరల్

నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మకాం నరేష్ అనే వ్యక్తి టాటూ ఆర్టిస్టుగా పనిచేస్తూ హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. బేగంపేట సెవెన్ హిల్స్ టాటూ సెంటర్లో టాటూ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఇటీవలే అచ్చంపేట మండలం రంగాపూర్ ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వర క్షేత్రానికి స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అక్కడ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకొని… ఆలయ పరిసరాలను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిశీలించాడు. అయితే స్వామి వారి ఆలయానికి రక్షణగా కనిపించే కొండను క్షుణ్ణంగా చూశాడు. తనలో ఉన్న సృజనాత్మక…

Read More
Ind vs Eng : భారత్ పై విరుచుకుపడ్డ ఇంగ్లాండ్ బ్యాటర్లు.. హ్యారీ బ్రూక్ – జేమీ స్మిత్ రికార్డ్ భాగస్వామ్యం

Ind vs Eng : భారత్ పై విరుచుకుపడ్డ ఇంగ్లాండ్ బ్యాటర్లు.. హ్యారీ బ్రూక్ – జేమీ స్మిత్ రికార్డ్ భాగస్వామ్యం

Ind vs Eng : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించినా.. మూడో రోజు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ల రికార్డు పార్టనర్ షిప్‎తో ఇంగ్లాండ్ అద్భుతంగా పుంజుకుంది. భారత్ భారీగా 587 పరుగులు చేసిన తర్వాత, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో చాలా కష్టాల్లో పడింది. కేవలం 84 పరుగులకే 5…

Read More
Patanjali: వంటగదిలో ఉండే ఈ పదార్థాలు మనకెంత మేలు చేస్తాయో తెలుసా? పతంజలి ఆయర్వేదం ప్రకారం..

Patanjali: వంటగదిలో ఉండే ఈ పదార్థాలు మనకెంత మేలు చేస్తాయో తెలుసా? పతంజలి ఆయర్వేదం ప్రకారం..

మన వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా, మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దేశంలో ఆయుర్వేదం గురించి పెరుగుతున్న అవగాహనతో, గృహోపకరణాల స్పైసెస్‌ ను కూడా కొత్త దృక్పథంతో చూస్తున్నారు. పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు వంటి స్పైసెస్‌ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, అనేక తీవ్రమైన వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించగలవని పతంజలి ఆయుర్వేద పేర్కొంది. బాబా రామ్‌దేవ్ రాసిన ‘ది…

Read More
కట్టెల కోసమని గుట్టపైకి వెళ్లిన గిరిజనుడు.. అనుకోకుండా కాలుపెట్టడంతో పేలిన..

కట్టెల కోసమని గుట్టపైకి వెళ్లిన గిరిజనుడు.. అనుకోకుండా కాలుపెట్టడంతో పేలిన..

తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా అడవుల్లో మరోసారి మందు పాతర పేలింది. కర్రెగుట్ట సమీపంలోని చలిమేల గుట్టపై ఈ పేలుడు సంభవించింది. కట్టెలకోసమని అడవిలోకి వెళ్లిన ఓ గిరిజనుడు ఐఈడీ బాంబ్‌పై కాలుపెట్టి తీవ్ర గాయాల పాలయ్యాడు. వివరాల్లోకి వెలితే.. గత 20 రోజులుగా కర్రెగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని గుట్టలపై తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు ఆ గుట్టపై ఉన్న మందు పాతరలను నిర్వీర్యం చేశారు. కాగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో…

Read More