పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..! హోస్ట్‌గానూ ప్రేక్షకులను మెప్పిస్తాడా?

పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..! హోస్ట్‌గానూ ప్రేక్షకులను మెప్పిస్తాడా?

ఒకప్పుడు బుల్లితెరపై రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ అంటూ సాహసాలు చేసి టీవీ రేటింగ్‌లను అమాంతం పెంచేసిన ఆ స్టార్ హీరో.. గత పదేళ్లుగా హోస్టింగ్ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు తన పాత గూటికి చేరుకుంటూ ఒక క్రేజీ గేమ్ షోతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 58 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఆ ‘ఖిలాడీ కుమార్’ ఎవరు? పదేళ్ల విరామం తర్వాత.. బాలీవుడ్ ఖిలాడీ…

Read More
కోమ‌లి ప్ర‌సాద్ కొత్త సినిమా.. త‌మిళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అందాల భామ

కోమ‌లి ప్ర‌సాద్ కొత్త సినిమా.. త‌మిళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అందాల భామ

హీరోయిన్ కోమ‌లి ప్ర‌సాద్ త‌న ‘మండవెట్టి’ చిత్రంతో త‌మిళంలో ఎంట్రీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్‌లో ఇదొక ముఖ్య‌మైన, కొత్త చాప్ట‌ర్‌. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని కోరుతూ కోమ‌లి మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నారు. ‘మండ‌వెట్టి’ సినిమాను ప్రారంభించ‌టం త‌మ‌కెంతో గర్వంగా ఉంద‌ని చెప్పిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను బయటపెట్టలేదు. ట‌స్క‌ర్స్ డెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై శ‌ర‌ణ్ రాజ్…

Read More
ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న టాప్‌ 6 దేశాలు ఇవే! అందులో ఇండియా స్థానం ఎంతంటే..? కళ్లుబైర్లు కమ్మే నిజాలు

ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న టాప్‌ 6 దేశాలు ఇవే! అందులో ఇండియా స్థానం ఎంతంటే..? కళ్లుబైర్లు కమ్మే నిజాలు

జనవరి 2026 డేటా, 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం.. అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం అప్పుల భారంలో ఉన్నాయి. యుద్ధం, పెరుగుతున్న జనాభా, పథకాలపై ఖర్చు కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక లోటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి దేశం ఎంత అప్పు కలిగి ఉందనేది ఆసక్తికరంగా మారింది. Source link

Read More
వామ్మో.. భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ప్రైజ్ మనీ.. విజేతకు దక్కేది ఎంతంటే?

వామ్మో.. భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ప్రైజ్ మనీ.. విజేతకు దక్కేది ఎంతంటే?

T20 World Cup 2026 Prize Money: టీ20 ప్రపంచకప్ 2026 కోసం సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్, శ్రీలంక దేశాలు పూర్తి సన్నద్ధం చేశాయి. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న ఐసీసీ మెగా ఈవెంట్ కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.. 2024 ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్ పూల్‌ను సుమారు 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో మొత్తం ప్రైజ్…

Read More
Mutton: అది ఇది కాదు.. మటన్‌లోని ప్రతీ పార్ట్ పవర్‌ఫులే.. ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..

Mutton: అది ఇది కాదు.. మటన్‌లోని ప్రతీ పార్ట్ పవర్‌ఫులే.. ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..

నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే.. మాంసాహార ప్రియులలో చికెన్ ఒక ప్రసిద్ధ ఎంపిక అయినప్పటికీ, దాని వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో లభించే చికెన్‌లో అధిక శాతం మందులతో పెంచినవి కావడంతో, నాటుకోడిని లేదా మటన్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం. వాస్తవానికి, కోడి మాంసం కంటే మటన్‌లోనే ఎక్కువ పోషకాలు.. విటమిన్‌లు ఉంటాయి. మటన్‌ బిర్యానీతో పాటు, వివిధ మటన్‌ వంటకాలకు ప్రత్యేకమైన రుచి, డిమాండ్ ఉన్నాయి….

Read More
Australian Open 2026 : పాత లెక్క సరిచేసిన కజకిస్థాన్ స్టార్..ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతగా రిబకినా

Australian Open 2026 : పాత లెక్క సరిచేసిన కజకిస్థాన్ స్టార్..ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతగా రిబకినా

Australian Open 2026 : మెల్బోర్న్‌లోని రాడ్ లేవర్ అరేనాలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అద్భుతం జరిగింది. ప్రపంచ నంబర్ 5 క్రీడాకారిణి ఎలెనా రిబకినా కనీవినీ ఎరుగని రీతిలో పుంజుకుని, ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్న రిబకినా, రెండో సెట్‌లో 4-6తో ఓడిపోయింది. నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో ఒక దశలో 0-3తో వెనుకబడినప్పటికీ, అసాధారణ పోరాట పటిమతో వరుస గేమ్స్…

Read More
Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే

Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే

విటమిన్ డి మన శరీరానికి అత్యంత అవసరం. ఇది ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి, అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుండటంతో చాలామంది క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్ల రూపంలో దీనిని తీసుకుంటున్నారు. అయితే విటమిన్ డిని ఎప్పుడు, ఎలా తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మనం తీసుకునే సమయాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందంటున్నారు. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో, కొవ్వులు…

Read More
Telangana: ప్రజలారా జాగ్రత్త.. దొంగలున్నారు అంటూ దగ్గరికి వస్తారు.. ఆ తర్వాత గులకరాళ్లు ఇచ్చి..

Telangana: ప్రజలారా జాగ్రత్త.. దొంగలున్నారు అంటూ దగ్గరికి వస్తారు.. ఆ తర్వాత గులకరాళ్లు ఇచ్చి..

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ దొంగల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులమని చెప్తూ నగరం నడిబొడ్డున వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ వంటి మీద ఉన్న బంగారాన్ని మాయం చేస్తున్నారు. దొంగలున్నారు జాగ్రత్త అంటూ దోపిడీలకు స్కెచ్ వేస్తూ ఖాకీలకు సవాల్ విసురుతున్నారు. అది జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే ప్రాంతం.. మిట్ట మధ్యాహ్నం… ముగ్గురు వ్యక్తుల దోపిడి స్కెచ్. ఒంటరిగా వెళ్తోన్న మహిళను ఒకడు…

Read More
Actor : అప్పుడు రూ.4 లక్షల జీతం.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఏ హీరో అందుకోలేని క్రేజ్..

Actor : అప్పుడు రూ.4 లక్షల జీతం.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఏ హీరో అందుకోలేని క్రేజ్..

సినీరంగంలో హీరోగా పాపులర్ కావడమంటే అతిశయోక్తి కాదు. తక్కువ సమయంలోనే తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టా్ర్ డమ్ కొనసాగించడం సైతం పెద్ద సవాలు. కానీ మీకు ఓ హీరో గురించి తెలుసా.. ? మొదటి సినిమాకు రూ.4 లక్షలు పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్-ఇండియా నటుడిగా మారాడు. ఆ మూవీతో…

Read More
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా లడ్డూలు.. క్యూలైన్లలో అవి కూడా ఫ్రీ.. ఫ్రీ..

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా లడ్డూలు.. క్యూలైన్లలో అవి కూడా ఫ్రీ.. ఫ్రీ..

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలంకు తరచూ తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీ మల్లిఖార్జునస్వామిని దర్శించుకుని ఆనందం పొందుతారు. దీంతో శ్రీశైలంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ దేవాదాయశాఖ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీశైలంకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. టీటీడీ తరహాలో శ్రీశైలంలో అనేక సదుపాయాలు ప్రవేశపెడుతోంది. త్వరలో…

Read More