Mutton: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

Mutton: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

పండగలు లేదా ఆదివారాలు రాగానే మాంసాహార ప్రియుల ఇళ్లలో మటన్ ఘుమఘుమలాడాల్సిందే. మటన్ ముక్కలతో పాటు, మేక తలకాయ మాంసం, కాళ్లు, రక్తం, బోటీని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిలో బోటీ రుచికి మాత్రమే పరిమితం కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి, దాని పేగుల్లో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బోటీ వల్ల…

Read More
Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మరో కొత్త నిర్ణయం.. నాన్ వెజ్ వంటకాలపై బిగ్ అప్డేట్..

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మరో కొత్త నిర్ణయం.. నాన్ వెజ్ వంటకాలపై బిగ్ అప్డేట్..

జనవరి 17న దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. కోల్‌కత్తాలోని హోరా నుంచి అస్సాంలోని గువహతి వరకు ఈ రైలును ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పచ్చజెండా ఊపి తన చేతుల మీదుగా ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు రాకతో రాత్రిపూట ప్రయాణం మరింత సౌకర్యవంతం కాగా.. ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గుతుంది. ఇక విమానం తరహాలో లగ్జరీ లుక్‌తో ఈ స్లీపర్ రైల్లో సేవలు ఉన్నాయి….

Read More
Zodiac color guidance: నలుపు దుస్తులకు దూరంగా ఉంటే ఈ రాశులకు తిరుగుండదు.. లాభాలు తెచ్చే రంగులివే..!

Zodiac color guidance: నలుపు దుస్తులకు దూరంగా ఉంటే ఈ రాశులకు తిరుగుండదు.. లాభాలు తెచ్చే రంగులివే..!

మనం ధరించే దుస్తులు మనసుకు ప్రశాంతతను కలిగించడమే కాకుండా కొన్నిసార్లు మన విధిని మార్చే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఏడు రంగులలో, నలుపు శనిని సూచిస్తుంది. ప్రపంచంలోని ప్రతి వస్తువుకు దాని స్వంత శక్తి ఉన్నట్లే, బట్టలు, రంగులు కూడా ఉంటాయి. ఈ రంగులు 12 రాశులనూ ప్రభావితం చేస్తాయి. నలుపు అందరికీ శుభప్రదం కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొంతమందికి మంచిది, మరికొందరికి చెడ్డది. నలుపును అధికంగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి, అనారోగ్యం,…

Read More
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

విశాఖలో ఆర్టీసీ డ్రైవర్‌కు ఊహంచని అనుభవం ఎదురైంది. బస్టాండ్‌లో పార్ఖ్ చేసిన ఆర్టీసీ బస్సు మిస్సింగ్‌ కలకలం రేపింది. రాత్రి బస్సును బస్టాండ్‌లో పార్క్‌చేసి ఇంటికి వెళ్లిన డ్రైవర్‌.. మర్నాడు ఉదయం విధులు నిర్వహణకోసం వచ్చాడు. అయితే రాత్రి పార్క్‌ చేసిన బస్సు కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. మద్దిలపాలెం డిపోలో ఈ ఘటన జరిగింది. రాత్రి పార్క్ చేసిన బస్సు ఉదయానికి కనిపించకుండా పోయేసరికి ఒకింత కంగారుపడిన డ్రైవర్‌ చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ బస్సు కనిపించకపోవడంతో వెంటనే…

Read More
Sreeleela : పెళ్లాన్ని అడిగినట్టే అడిగారు.. శ్రీలీల అంతమాట అనేసిందేంటీ.. కాలేజీ కుర్రాళ్ల రియాక్షన్ ఇదే..

Sreeleela : పెళ్లాన్ని అడిగినట్టే అడిగారు.. శ్రీలీల అంతమాట అనేసిందేంటీ.. కాలేజీ కుర్రాళ్ల రియాక్షన్ ఇదే..

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతోపాటు ఎనర్జీటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఓవైపు స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూనే.. మరోవైపు కుర్రహీరోలస సరసన నటించింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు తెలుగులో ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ సరైన బ్రేక్…

Read More
నాన్ వెజ్ కంటే ఆకు కూరలే మంచివా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

నాన్ వెజ్ కంటే ఆకు కూరలే మంచివా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

వారంలో నాలుగు సార్లు తినడం వల్ల మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మందులు వాడే కన్నా వీటిని తినడం చాలా మంచిది. మన శరీరానికి ఏవి తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.. మెంతి ఆకులు: డయాబెటిస్ ను చిన్న సమస్య లాగా చూడకండి. మెంతి ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. మెంతిని రోజూ తినడం వలన తింటే ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. పాలకూర : పాలకూరలో పోషకాలు,…

Read More
Telangana Government: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందరికీ రూ.1.50 లక్షల వరకు సాయం.. త్వరలో కొత్త పథకం

Telangana Government: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందరికీ రూ.1.50 లక్షల వరకు సాయం.. త్వరలో కొత్త పథకం

తెలంగాణలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజలకు మెరుగైన విద్య సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం.. ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతులకు లబ్ది చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వేల మంది గాయాలపాలవుతుండగా.. మరణాలు కూడా ఎక్కువ సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించేందుకు రూ.1.50 లక్షల వరకు ఉచిత…

Read More
టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో క్షేత్రంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సమయంలో, మహారాష్ట్రకు చెందిన కారులో నగదు కట్టలతో కూడిన బ్యాగును గుర్తించారు. వాహనంలో ఉన్న వ్యక్తులు తాము బంగారం వ్యాపారం చేస్తామని, శ్రీశైలం దర్శనానికి వచ్చామని తెలిపారు. అయితే నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపలేకపోవడంతో అనుమానించిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేసారు. నగదు ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు శ్రీశైలం…

Read More
Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా

Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా

ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో శరవేగంగా దూసుకుపోతోంది. హిందీలో వరుసగా చిత్రాలు చేస్తూ, దక్షిణాదిన కూడా భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తున్నారు. ఇటీవల రజినీకాంత్ సినిమాలో పల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు రాగా, ఇప్పుడు కల్కి 2 లో కూడా ఆమెను ఎంపిక చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కల్కి సీక్వెల్‌లో దీపికా పదుకొనే పోషించిన సుమతి పాత్రకు ఎవరిని తీసుకుంటారనే దానిపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో అనుష్క…

Read More
నానమ్మను చూసేందుకు వచ్చి కానరాని లోకాలకు

నానమ్మను చూసేందుకు వచ్చి కానరాని లోకాలకు

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నానమ్మ అనారోగ్యంగా ఉందని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో తల్లిని చూసేందుకు కుటుంబంతో సహా ఆదివారం స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం వద్దకు పిల్లలతో సహా వెళ్లారు….

Read More