Cricket Stadium: ఏపీలో మరో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. పూర్తయిన పనులు.. త్వరలోనే ప్రారంభం..?

Cricket Stadium: ఏపీలో మరో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. పూర్తయిన పనులు.. త్వరలోనే ప్రారంభం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివద్ది పనులను షురూ చేసింది. కొత్తగా భవనాలు నిర్మించడంతో పాటు సీడ్ యాక్సెస్ నిర్మాణానికి సిద్దమైంది. సీడ్ యాక్సెస్ కోసం ఇప్పటికే భూసేకణ ప్రక్రియ పూర్తవ్వగా.. టెండర్ల ప్రక్రియ పూర్తి కావల్సి వస్తోంది. త్వరలోనే సీడ్ యాక్సెస్ నిర్మాణం మొదలు కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది….

Read More
Telangana: తండ్రి లాంటి మేనమామనే హత్య చేశాడు.. విషయం తెలిసి అంతా షాక్..!

Telangana: తండ్రి లాంటి మేనమామనే హత్య చేశాడు.. విషయం తెలిసి అంతా షాక్..!

నేటి సమాజంలో మానవ సంబంధాలు నానాటికి దిగజారి పోతున్నాయి.  మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని అంటారు. తోడబుట్టిన సోదరి పిల్లలను మేనమామ ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటారు. మేనమామపై కూడా సోదరి పిల్లలకు అంతే అభిమానం ఉంటుంది. కానీ ఓ మేనల్లుడు మాత్రం తన మేనమామను ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యాతండాకు రమావత్ రవి (34)కి మిర్యాలగూడ…

Read More
Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట

Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట

కోడి గుడ్లు సాధారణంగా తెల్లగా లేదా గోధుమరంగులో ఉంటాయి. అయితే నల్ల కోడిగుడ్డును ఎప్పుడైనా చూశారా ? ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాల్లో నల్ల కోడిగుడ్డు ఒకటి. జపాన్‌లో ఓ పెద్ద మరిగే లోయ ఉంది. దాని పేరు ఓవాకుడాని. 3000 ఏళ్ల క్రితం అక్కడి అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది లోయ ఏర్పడింది. అయితే అగ్నిపర్వతం ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండటంతో అక్కడి చిన్న నీటి కొలనులు ఇప్పటికీ వేడి నీటిని విరజిమ్ముతుంటాయి. వాటిలో గుడ్లను ఉడకబెడితే అవి…

Read More
Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఈ గుర్తింపు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని, ప్రజలకు, పేషెంట్లకు మరింత ఉత్సాహంతో సేవ చేస్తానని పేర్కొన్నారు. తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, డబ్బు, పేరు ప్రఖ్యాతుల కంటే చిత్తశుద్ధి, కష్టపడే గుణం ముఖ్యమని, పేషెంట్లను సంతోషపెట్టడమే తన లక్ష్యమని తెలిపారు. చిన్న పిల్లల్లో క్యాన్సర్ చికిత్స…

Read More
ఇంట్లో దేవుని విగ్రహాలు పెద్దవిగా ఉండకూడదా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

ఇంట్లో దేవుని విగ్రహాలు పెద్దవిగా ఉండకూడదా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

హిందూ సంప్రదాయంలో ఇంట్లో దేవుళ్లకు ప్రతిరోజూ పూజ చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యతగల ఆచారం. అయితే, అనేక కుటుంబాలు పూజ మందిరాల్లో వైవిధ్యాల కారణంగా ప్రముఖంగా విగ్రహాల పరిమాణం (ఎత్తు/పొడవు) గురించి సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దగా ఉన్న విగ్రహం ఇంట్లో పెట్టి పూజ చేయవచ్చా లేదా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. పూజ స్థలం, ఆచారాలు, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఈ సూచనలను కట్టుబడి అనుసరించాల్సిన నిబంధనలుగా కాకుండా…

Read More
Megastar Chiranjeevi : మోకాళ్లు కొట్టుకుపోయినా నిర్మాత కోసం షూటింగ్ చేసిన చిరంజీవి.. ఏ సినిమా అంటే..

Megastar Chiranjeevi : మోకాళ్లు కొట్టుకుపోయినా నిర్మాత కోసం షూటింగ్ చేసిన చిరంజీవి.. ఏ సినిమా అంటే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలో మొగుడు కావాలి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమా, చిరంజీవి సోలో హీరోగా 100 రోజులు ఆడిన తొలి విజయవంతమైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. 1979లో విడుదలైన కోతలరాయుడుతో చిరంజీవిని హీరోగా నిలబెట్టిన భరద్వాజ, ఆ తర్వాత చిరంజీవితో నిర్మించిన మరో చిత్రమే మొగుడు కావాలి. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం హిందీ చిత్రం మంఛాలి ఆధారంగా…

Read More
Samatha Kumbh 2026: ముచింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో ఘనంగా సమతాకుంభ్–2026 ఉత్సవాలు

Samatha Kumbh 2026: ముచింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో ఘనంగా సమతాకుంభ్–2026 ఉత్సవాలు

రంగారెడ్డి జిల్లా ముచింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో సమతాకుంభ్–2026 ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం అగ్ని ప్రతిష్ట అనంతరం శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలతో సమతామూర్తి ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించగా, 1000 మంది చిన్నారులు గోదాదేవి రూపాల్లో నృత్య ప్రదర్శన చేసి భక్తులను…

Read More
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే.. ఆ టీంను చేర్చిన ఇర్ఫాన్ పఠాన్..

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే.. ఆ టీంను చేర్చిన ఇర్ఫాన్ పఠాన్..

T20 World Cup 2026: న్యూజిలాండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసింది. న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి సిరీస్‌లో భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ తర్వాత, 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ పోటీపడుతుంది. రాబోయే ప్రపంచ కప్ కోసం అంచనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎవరు ఫైనల్స్‌కు చేరుకుంటారో, ఏ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయో దిగ్గజ ఆటగాళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ కూడా తన అంచనాలను ప్రకటించాడు….

Read More
Tollywood: ఈ అక్కా తమ్ముళ్లు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో, హీరోయిన్స్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ఈ అక్కా తమ్ముళ్లు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో, హీరోయిన్స్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో కనిపిస్తున్న ఆక్కాతమ్ముళ్లు ఎవరో గెస్ చేయగలరా. ఇప్పుడు వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్. ఒకరు ఇప్పటికే తన అందం, అభినయంతో సినిమ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అక్క బాటలోనే నడుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సినిమా ఇండస్ట్రీలో వీరికి చాలా పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. ఈ ఇద్దరు కూడా ఓ పాపులర్…

Read More
Tamil Nadu: టార్గెట్ డిప్యూటీ సీఎం కుర్చీ.. తమిళ పాలిటిక్స్‌లో K-G-F మాస్టర్ స్కెచ్..

Tamil Nadu: టార్గెట్ డిప్యూటీ సీఎం కుర్చీ.. తమిళ పాలిటిక్స్‌లో K-G-F మాస్టర్ స్కెచ్..

మరో రెండుమూడు నెలల్లో తమిళనాట అసెంబ్లీ దంగల్. ఇప్పటికే మూడు కూటముల మధ్య కిక్‌బాక్సింగ్ మొదలైంది. మానిఫెస్టోలు కూడా ప్రింటైపోయి ఏ ఒక్క ఓటుబ్యాంకునూ తేలిగ్గా తీసుకోకూడదన్న కమిట్‌మెంట్‌తో ఉన్నాయి. ఇదే గ్యాప్‌లో అరవ రాజకీయాలపై ఫోకస్ చేసింది కమ్మ సామాజిక వర్గం.. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారున్నారు. ఇది, దేశ జనాభాలో 1.5 శాతం కంటే ఎక్కువ. తమిళనాడులో అత్యధికంగా 65 లక్షల కమ్మ జనాభా ఉంది. అందుకే, అక్కడి…

Read More