ఏంటీ.. తొలి టెస్ట్‌లో భారత్ ఓటమికి రిషబ్ పంత్ కారణమా.. కారణం ఏంటో తెలిస్తే దిమ్మతిరాగాల్సిందే

ఏంటీ.. తొలి టెస్ట్‌లో భారత్ ఓటమికి రిషబ్ పంత్ కారణమా.. కారణం ఏంటో తెలిస్తే దిమ్మతిరాగాల్సిందే

లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయి ఉండవచ్చు. కానీ, భారత జట్టు ఆటగాళ్ళలో ఒకరు అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. లీడ్స్ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే, అతని సెంచరీలు టీం ఇండియా పై భారంగా మారాయి. ఇలా అనడంలో వేరే ఉద్దేశ్యం ఏం లేదు. కానీ, గత రికార్డులు చూస్తే పంత్ సెంచరీతో భారత జట్టు…

Read More
చీర్స్ అని ఎందుకు అంటారు..? దీని వెనుక ఉన్న పెద్ద కథ ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

చీర్స్ అని ఎందుకు అంటారు..? దీని వెనుక ఉన్న పెద్ద కథ ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

చీర్స్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని చియెర్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ముఖంపై కనిపించే ఉత్సాహం, ఆనందం. 18వ శతాబ్దంలో ఈ పదం శుభాకాంక్షలు చెప్పేటప్పుడు వాడేవారు. నెమ్మదిగా ఇది తాగడంతో ముడిపడి, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ చీర్స్ అనడం అలవాటుగా మారింది. అప్పట్లో శత్రువులు విషం కలిపే ప్రమాదం ఎక్కువగా ఉండేది. అందుకే డ్రింక్ లు ఇచ్చే ముందు గ్లాసులను గట్టిగా ఒకదానితో ఒకటి కొట్టేవారు. దీని వల్ల వాటిలోని ద్రవం…

Read More
ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే…

Read More
ఏ క్యాహై భయ్యా.. రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌పై సస్పెన్స్.. గిల్ ప్లేస్‌లో ఛార్జ్ తీసుకునేది అతడే.?

ఏ క్యాహై భయ్యా.. రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌పై సస్పెన్స్.. గిల్ ప్లేస్‌లో ఛార్జ్ తీసుకునేది అతడే.?

Team India: యువ ఆటగాళ్లతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. గెలుపు తథ్యం అనుకున్న మ్యాచ్‌ నుంచి 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. దీంతో కోచ్‌ గంభీర్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత జట్టులో కాస్త సీనియర్‌ ఆటగాడైన కేఎల్‌ రాహుల్‌ మైదానంలో ప్రవర్తించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. ఎందుకంటే.. గెలిచే మ్యాచ్‌ను…

Read More
Viral Video: ఒరేయ్ అది బైక్ అనుకుంటివా..బస్సు అనుకుంటివా.. ఇలా వెళ్తే ఇక మీ గమ్యస్థానం యమలోకమే!

Viral Video: ఒరేయ్ అది బైక్ అనుకుంటివా..బస్సు అనుకుంటివా.. ఇలా వెళ్తే ఇక మీ గమ్యస్థానం యమలోకమే!

సాధారణంగా మనం బైక్‌పై వెళ్లాలనుకుంటే ఎం మందిమి వెళ్తాం ఇద్దరం, అంతకు మించితే, అదీ అత్యవసరం అయితే అప్పుడప్పుడూ ముగ్గురు వెళ్తాం.. అది కూడా పోలీసులు చూస్తే ఎక్కడ ట్రిపుల్ రైడింగ్‌ అంటూ ఫైన్‌ వేస్తారోనని భయంభయంతో ప్రయాణిస్తాం.. కానీ ఇక్కడ కొందరు యువకులు అవేవీ లెక్కచేయకుండా, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా, ప్రాణాలకు తెగించే విన్యాసాలు చేశారు. ఒకే బైక్‌పై ఏకంగా 8 మంది గుంపుగా ఎక్కి నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ రోడ్లపై చెక్కర్లు…

Read More
ప్రేమ పెళ్లి అంటూ వేధింపులు.. తిరస్కారాన్ని తట్టుకోలేక.. చేశాడో తెలుసా?

ప్రేమ పెళ్లి అంటూ వేధింపులు.. తిరస్కారాన్ని తట్టుకోలేక.. చేశాడో తెలుసా?

ప్రేమ నిరాకరణతో ఉన్మాదిగా మారిన యువకుడు.. ఐదో అంతస్తు నుంచి యువతని తోసేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతినగర్‌లో జరిగన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం(జూన్ 23) రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని టాండా నుండి పట్టుబడ్డాడు. తౌఫిక్‌.. నేహాతో రోజూ మాట్లాడేవాడు. సోదరుడిగా భావించి ఆమె కూడా మాట్లాడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తౌఫిక్…

Read More
AP News: పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

AP News: పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకున్న సొమ్ము ఎవరో అప్పనంగా కొట్టేశారంటే ఎలా ఉంటుంది. చాలీచాలని సంపాదనలో కూడా రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్‌ అవసరాలకు దాచుకున్న డబ్బులు ప్రభుత్వ ఉద్యోగులే దిగమింగారంటే ఎలా అర్ధం చేసుకోవాలి. ప్రతి నెలా వచ్చే సామాజిక పింఛన్లో కొంత మిగుల్చుకొని వైద్య ఖర్చుల కోసం కొందరు, తమ పిల్లల భవిష్యత్ కోసం మరి కొందరు నెలనెలా పోస్టాఫీసులో పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ము ఖాతాల్లో లేవంటే గుండెలు జారిపోవూ.. బాపట్ల జిల్లాలో…

Read More
Hombale Films: హోంబలే ఫిలిమ్స్ దూకుడు.. ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన మేకర్స్

Hombale Films: హోంబలే ఫిలిమ్స్ దూకుడు.. ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన మేకర్స్

హోంబలే ఫిలిమ్స్.. తక్కువ సమయంలోనే బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ నిర్మాణ సంస్థ స్టార్ హీరోల  సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కన్నడ సినిమాలకు మార్కెట్ లేదు. పరిమిత బడ్జెట్‌తో మాత్రమే సినిమాలు నిర్మించాలనే చర్చ నడుస్తున్న సమయంలో, ఈ నిర్మాణ సంస్థ ఊహించని బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించడమే కాకుండా, దేశవ్యాప్తంగా కన్నడ చిత్రాలను పరిచయం చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏడాదికేడాది తన పరిధిని విస్తరిస్తున్న హోంబాలే ఫిల్మ్స్, ఇప్పుడు…

Read More
ఇదెక్కడి దరిద్రం సామీ.. 5 సెంచరీలు చేసినా ఓటమేందయ్యా.. 148 ఏళ్ల చరిత్రలో టీమిండియా చెత్త రికార్డ్

ఇదెక్కడి దరిద్రం సామీ.. 5 సెంచరీలు చేసినా ఓటమేందయ్యా.. 148 ఏళ్ల చరిత్రలో టీమిండియా చెత్త రికార్డ్

టెస్ట్ క్రికెట్‌లోని 148 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని ఓ వింత, విషాదకరమైన రికార్డు టీమిండియా పేరిట నమోదైంది. ఇంగ్లండ్‌తో జరిగిన 2025 సిరీస్‌లోని మొదటి టెస్టులో, ఒకే మ్యాచ్‌లో ఐదుగురు భారత బ్యాటర్లు శతకాలతో చెలరేగినా, అంతిమంగా ఓటమిని చవిచూసిన మొట్టమొదటి జట్టుగా నిలిచి, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం ఈ చారిత్రక ఘోర పరాజయానికి వేదికైంది. తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల సునామీ.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత…

Read More
Jagannath Rath Rope: జగన్నాథ రథాల తాళ్ల పేర్లు ఏమిటి? రథాలను ఎవరు లాగగలరో తెలుసా..

Jagannath Rath Rope: జగన్నాథ రథాల తాళ్ల పేర్లు ఏమిటి? రథాలను ఎవరు లాగగలరో తెలుసా..

ఆషాడం మాసం మొదలైంది. దీంతో పూరీ జగన్నాథ రథయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుంచి అంటే మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు జగన్నాథ పూరి ధామ్ చేరుకుంటారు. ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళతాడు. ఆ తర్వాత తన మేనత్త ఇంటికి అంటే గుండిచా ఆలయానికి వెళ్తాడు. ఇలా రథయాత్ర సమయంలో జగన్నాథుడితో పాటు బలరాముడి, సుభద్రల…

Read More