Indian Railway: రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మార్చి 1 నుంచి ఈ సేవలు బంద్..

Indian Railway: రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మార్చి 1 నుంచి ఈ సేవలు బంద్..


ఇక నుంచి రైల్ వన్ యాప్ రైల్వేశాఖకు సంబంధించిన అన్నీ సేవలు ప్రజలకు ఒకేచోట అందించనుంది. టికెట్ల బుకింగ్, ఫుడ్ సర్వీసులు, రైళ్ల ట్రాకింగ్, ఫిర్యాదులు.. ఇలా అన్నీ సేవలు ప్రయాణికులకు ఒకేచోట లభించనున్నాయి. ఇప్పటివరకు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆర్‌సీటీసీ, అన్‌రిజర్వుడ్ టికెట్ల కోసం యూటీఎస్, రైళ్ల ట్రాకింగ్ కోసం మరో ఫ్లాట్‌ఫామ్ వాడాల్సి వచ్చేది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *