తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు గాను ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లను వెనక్కి తెచ్చుకుందని, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు సాధించలేకపోయిందని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 400 టీఎంసీల నీటి హక్కులను సాధించి పది డీపీఆర్లు పంపగా, ఏడు ప్రాజెక్టులకు అనుమతులు పొందిందని హరీష్ రావు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KCR: సిట్ నోటీసుల వేళ.. పొలం బాట పట్టిన కేసీఆర్
కెప్టెన్ కుర్చీలో అందాల తారలు.. కథలు చెబుతామంటున్న హీరోయిన్లు
Salaar 2: సలార్ సీక్వెల్లో కదలిక.. అంతా శృతి వల్లనే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్
వైరల్ అవుతున్న పిక్.. సీతారామమ్ సీక్వెల్ సాధ్యమేనా
Toxic: కన్ఫర్మ్ చేసిన యష్.. చెర్రీ కోసమే వెయిటింగ్