ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న నిరసన
Harshaveena: మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ
KCR కుటుంబం తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడగాలి
YS జగన్ తో హీరో సూర్య, కార్తీ, మోహన్ బాబు
Mumbai: ముంబైలో చిరుత కలకలం