Climate Change: రానున్న 80 ఏళ్లలో సముద్రంలో కలిసిపోయే అందమైన దీవులు ఇవే.. ఇప్పటికే ప్రజలను తరలిస్తున్న ద్వీప దేశం…

Climate Change: రానున్న 80 ఏళ్లలో సముద్రంలో కలిసిపోయే అందమైన దీవులు ఇవే.. ఇప్పటికే ప్రజలను తరలిస్తున్న ద్వీప దేశం…


గత దశాబ్దాలలో అనేక లోతట్టు దీవులు జాడ లేకుండా అదృశ్యమయ్యాయి. అదే విధంగా వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ రానున్న 80 నుంచి 100 సంవత్సరాలలో అనేక ద్వీప దేశాలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మాల్దీవులు, మైక్రోనేషియా, కిరిబాటి, తువాలు, వనువాటు ద్వీప దేశాలు కనుమరుగయ్యే ద్వీపాల సముద్రంలో కలిసి అదృశ్యం అయ్యే అవకాశం ఉంది. సముద్ర మట్టం పెరగడానికి ప్రధానంగా హిమానీనదాలు కరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా నీటి ఉష్ణ విస్తరణ కారణమని చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *