పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
AIG హాస్పిటల్స్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. గూడూరు వెంకట్రావు (డా. జీవీ రావు)కు 2026 పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ వైద్య రంగానికి గర్వకారణం. 12,000 శస్త్రచికిత్సలు, 16,000 ఎండోస్కోపీలతో పాటు, ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ వంటి అధునాతన పద్ధతులను దేశంలోనే ప్రవేశపెట్టారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని డా. జీవీ రావు పేర్కొన్నారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు వెంకట్రావు (డా. జీవీ…