Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!
ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే బరువైన పదార్థం, మరోవైపు కీర దోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని ‘జఠరాగ్ని’ (జీర్ణక్రియకు అవసరమైన వేడి) బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు…