Hyderabad: రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.. పోటెత్తిన జనం.. ఆ తర్వాత..

Hyderabad: రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.. పోటెత్తిన జనం.. ఆ తర్వాత..

రిపబ్లిక్ డే సందర్భంగా 26 వేలకే కారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ హైదరాబాద్ మల్లాపూర్‌లో కలకలం సృష్టించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ తన ట్రస్ట్ కార్స్ షోరూంలో 50 కార్లు ఆ ధరకు విక్రయిస్తానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ ప్రచారాన్ని నమ్మిన స్థానికులు సోమవారం తెల్లవారుజామునే భారీ సంఖ్యలో షోరూం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ కేవలం 10 కార్లు మాత్రమే ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.మోసం…

Read More
Silver Price: రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!

Silver Price: రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!

Silver Price: బంగారం, వెండి ధరలు మందగించే సూచనలు కనిపించడం లేదు. సోమవారం భారత కమోడిటీ మార్కెట్ మూసి ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు $5,000 దాటి పెరగడం కలకలం సృష్టించింది. మంగళవారం మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు వెండి ధరలు అకస్మాత్తుగా కిలోగ్రాముకు రూ.25,000 కంటే ఎక్కువగా పెరిగాయి. ఇంతలో బంగారం కూడా పెరిగింది. ఒకేసారి 10 గ్రాములకు రూ.3,700 కంటే ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర…

Read More
మూగబోని దేశభక్తి.. సైగలతోనే జాతీయ గీతం..

మూగబోని దేశభక్తి.. సైగలతోనే జాతీయ గీతం..

జాతీయ గీతం పాడాలి అంటే మాట వస్తేనే పాడగలం కాదు, ఆత్మస్థైర్యం, నమ్మకం దృఢ సంకల్పం ఉంటే, మాటలు రాకపోయినా, జాతీయ గీతం పాడగలం అని నిరూపించారు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలోని బదిరుల పాఠశాల విద్యార్థలు. తమ సైగలతోనే దేశభక్తిని చాటి, ప్రతి ఒక్కరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. Source link

Read More
ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో కోనసీమ కళాకారులు.. ఆకట్టుకున్న ప్రదర్శన..

ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో కోనసీమ కళాకారులు.. ఆకట్టుకున్న ప్రదర్శన..

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నాదశ్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్ళుతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడు కల్లో వరుసగా ఈ ఏడాదితో పసుపులేటి నాగ బాబు కళాకారుల బృందం నాలుగోసారి ప్రదర్శించారు. Source link

Read More
Business Idea: మతిపోగొట్టే బిజినెస్‌ ఐడియా.. వీటిని సాగు చేస్తే ఇంత లాభమా? లక్షల్లో ఆదాయం!

Business Idea: మతిపోగొట్టే బిజినెస్‌ ఐడియా.. వీటిని సాగు చేస్తే ఇంత లాభమా? లక్షల్లో ఆదాయం!

Bamboo Farming Business: పెరుగుతున్న ధరలను ఎదుర్కొంటూ అదనపు ఆదాయం ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నారా? మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వ్యవసాయం దీనికి ఉత్తమ మార్గం. వెదురు సాగు కేరళ వాతావరణానికి అత్యంత అనుకూలమైన పంటలలో ఒకటి. అలాగే ఒకసారి నాటిన తర్వాత దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుంది. పేపర్ మిల్లులు, ఫర్నిచర్ పరిశ్రమ, అగర్బత్తి తయారీ వంటి అనేక రంగాలలో వెదురుకు భారీ డిమాండ్ ఉంది. వెదురు సాగు – లాభం ఎలా పొందాలి? ఒక…

Read More
మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సమీపంలోని మానేరువాగు తీర ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, పక్షి పరిశీలకులకు స్వర్గధామంగా మారుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే అరుదైన పల్లాస్ గల్ పక్షులు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆశ్రయంగా చేసుకుంటాయి. నీలాకాశం, వాగు ఒడ్డు, వాటి విహారం కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ అరుదైన క్షణాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రతి సంవత్సరం పక్షి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో…

Read More
Screen Time Guidelines: గంటల తరబడి ఫోన్‌ చూస్తే.. మీ ఒంట్లో పెరిగే రోగాలు ఇవే!

Screen Time Guidelines: గంటల తరబడి ఫోన్‌ చూస్తే.. మీ ఒంట్లో పెరిగే రోగాలు ఇవే!

నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. పని, చదువు, వినోదం, సోషల్ మీడియా వంటి అన్నింటికి వీటి వాడకం పెరిగింది. కానీ మొబైల్ ఫోన్ చూడటం లేదా ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేయడం వల్ల మెడ వంగి కళ్ళపై ఒత్తిడి పడుతుంది. ఇది కళ్ళలో దృఢత్వం, మెడ నొప్పి, మంటకు దారితీస్తుంది. చాలా మంది దీనిని ప్రారంభంలో విస్మరిస్తారు. కానీ కాలక్రమేణా, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, అటువంటి సందర్భాలలో…

Read More
తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. గన్ మిస్‌ ఫైర్‌తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి..!

తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. గన్ మిస్‌ ఫైర్‌తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి..!

మీ చేతిలో తుపాకీ ఉందా. అయితే జాగ్రత్త.. ఏ క్షణమైనా మిస్ ఫైర్ అవచ్చు..! అంతేకాదు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి సంఘటన ఎక్కడ ఎందుకు జరిగిందంటే ఈ వార్త చదవాల్సిందే..! నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో చేతిలో ఉన్న తుపాకీ మెస్ ఫైర్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. కర్ణాటకలోని హుబ్లీ నుంచి విజయవాడకు వెళుతున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పెద్దయ్య, గుంతకల్లు నుంచి…

Read More
Vizianagaram: రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్‌ ప్రారంభం.. అబ్బుర పరిచిన ముస్లీం విద్యార్థుల ప్రసంగాలు

Vizianagaram: రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్‌ ప్రారంభం.. అబ్బుర పరిచిన ముస్లీం విద్యార్థుల ప్రసంగాలు

విజయనగరం, జనవరి 26: విజయనగరం జిల్లా రామనారాయణం ప్రాంతంలో శనివారం రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్ ఘనంగా ప్రారంభమైంది. యువతలో నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కాంక్లేవ్‌ను నిర్వహించారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఆధ్యాత్మికవేత్తలు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంక్లేవ్‌లో రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, వివిధ పాత్రల జీవన విధానం, ధర్మం–కర్తవ్యాల ప్రాధాన్యతపై విస్తృతంగా చర్చ జరిగింది….

Read More
కోడి గుడ్డు కంటే చేప గుడ్లు తింటే ఎన్నో లాభాలు.. అలాంటి సమస్యను కూడా తరిమికొట్టగలదు?

కోడి గుడ్డు కంటే చేప గుడ్లు తింటే ఎన్నో లాభాలు.. అలాంటి సమస్యను కూడా తరిమికొట్టగలదు?

చేప గుడ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి, ప్రతి ఆదివారం చికెన్, చేపే కాకుండా చేప గుడ్లను కూడా తినండి. Source link

Read More