ఇక పాక్, చైనాలకు చుక్కలే..రూ. లక్ష కోట్ల ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇక పాక్, చైనాలకు చుక్కలే..రూ. లక్ష కోట్ల ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆపరేషన్ సింధూర్‌తో ఇండియన్ ఆర్మీ మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకేసారి 9 టార్గెట్లను విజయవంతంగా నాశనం చేయడంతో మన ఆయుధాల పనితీరు శత్రువులకు తెలిసొచ్చింది. ఎస్-400, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనితీరును ప్రపంచం ఆశ్చర్యపోయి చూసింది. పాక్‌కు అటు చైనా, టర్కీ అండగా ఉన్న వేళ.. మనం మన ఆయుధ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం…

Read More
Mohammed Siraj : అదరహో అనిపించిన సిరాజ్.. రెండు బంతుల్లో 2వికెట్స్.. వీడియో వైరల్

Mohammed Siraj : అదరహో అనిపించిన సిరాజ్.. రెండు బంతుల్లో 2వికెట్స్.. వీడియో వైరల్

Mohammed Siraj : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మొదటి టెస్టులో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అభిమానులు సిరాజ్‌ను రెండో మ్యాచ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే, భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా రెండో మ్యాచ్‌లో ఆడకపోవడంతో టీంఇండియా టెన్షన్ డబుల్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ల ముందు భారత బౌలర్లకు పెద్ద పరీక్ష ఎదురవుతుందని అంతా భావించారు. కానీ,…

Read More
ఓరి దుర్మార్గుల్లారా.. గుడికెళ్లి మీరు చేసే పని ఇదా? తెల్లబోయిన పోలీసులు..

ఓరి దుర్మార్గుల్లారా.. గుడికెళ్లి మీరు చేసే పని ఇదా? తెల్లబోయిన పోలీసులు..

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీల కేసును రాచకొండ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దాదాపు ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఆలయాల్లో జరుగుతున్న చోరీలు పోలీసులను కలవరపాటుకు గురి చేశాయి. ఎంతగా దర్యాప్తు చేస్తున్నా.. దొంగలు పట్టుబడలేదు. కానీ సాంకేతిక ఆధారాలు, ఇతర అంశాలను ఆధారం చేసుకుని చివరకు కేసును ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి…

Read More
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.! ఆ తర్వాత జరిగిందిదే

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.! ఆ తర్వాత జరిగిందిదే

లక్నో, జులై 4: జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ.. అదే రోడ్డుపై వెళ్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కొక్కానికి కారు ఇరుక్కుపోయింది. ఇంత జరిగినా లారీ డ్రైవర్‌ ఆపకుండా కారును ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు రూపం లేకుండా నుజ్జునుజ్జయ్యింది. ఈ దారుణ ఘటన యూపీలో సీతార్‌పూర్‌ ఏరియాలో జాతీయ రహదారి…

Read More
Liver: చికెన్/మటర్ లివర్ ఇష్టంగా తింటున్నారా – ఈ విషయాలు తెలుసుకోండి..

Liver: చికెన్/మటర్ లివర్ ఇష్టంగా తింటున్నారా – ఈ విషయాలు తెలుసుకోండి..

చికెన్‌, మటన్‌ లివర్‌లో ఐరన్‌, విటమిన్‌ ఎ, బి12, ఫోలేట్‌, జింక్‌ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి, కంటి సమస్యలతో బాధపడేవారికి, ఇమ్యూనిటీ బలహీనమైనవారికి లివర్‌ తినడం బాగా హెల్ప్ అవుతుందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్‌ B12తో మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని.. నరాల పనితీరూ బాగుంటుందంటున్నారు. అయితే… ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ.. మోతాదు ఎక్కువైతే హానికరం. రోజుకు 100 గ్రాముల లివర్‌ తింటే డైలీ లిమిట్‌కు 10 రెట్లు విటమిన్‌…

Read More
కంచే చేను మేస్తే ఎలా..? నేషనల్ మెడికల్ కమిషన్‌లో ఇంటి దొంగలు.. భారీ స్కాం బట్టబయలు

కంచే చేను మేస్తే ఎలా..? నేషనల్ మెడికల్ కమిషన్‌లో ఇంటి దొంగలు.. భారీ స్కాం బట్టబయలు

సాధారణంగా మెడికల్ కాలేజీలో వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. మెడికల్ కాలేజీలలో పరికరాలు, వసతులు మెడికల్ కాలేజీల అనుమతులు, రెన్యువల్ చేసుకునే విధానాలపై పటిష్టమైన నిబంధనలు కేంద్ర ప్రభుత్వం విధించింది. వీటి మొత్తాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ లో పనిచేసే పలువురు అధికారులు పరిస్థితి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీరితోపాటు నేషనల్ మెడికల్ కమిషన్ లో పనిచేసే ఇన్స్పెక్షన్ బృందంలోని సభ్యులు మెడికల్ కాలేజీలకు వెళ్లే ముందే ఏ…

Read More
మృతదేహాలు లభించని కార్మికులకు పరిహారంపై రాని క్లారిటీ.. అయోమయంలో సుగాచీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలు!

మృతదేహాలు లభించని కార్మికులకు పరిహారంపై రాని క్లారిటీ.. అయోమయంలో సుగాచీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలు!

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించిన సుమారు 30 మందికిపైగా కార్మికులు మృతి చెందడం యావత్‌ తెలంగాణను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రియాక్టర్‌ పేలుడు దాటికి కొందరి శరీరాలు కాలిబూడిదైపోగా.. మరికొందరి శరీర భాగాలు చెల్లచెదురుగా పడిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేశాయి. అయితే ఈ ప్రమాదంలో మరణించిన కొందరి కార్మికుల మృతదేహాలు లభించినప్పటికి.. గల్లంతైన కార్మికుల విషయంలో మాత్రం ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది….

Read More
బస్తీమే సవాల్.. మేం గ్లామర్ షో మొదలుపెడితే మతులు పోతాయంటున్న సీనియర్ హీరోయిన్లు

బస్తీమే సవాల్.. మేం గ్లామర్ షో మొదలుపెడితే మతులు పోతాయంటున్న సీనియర్ హీరోయిన్లు

టాలీవుడ్‌లో ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది. వీళ్లు రేసులో ముందున్నా.. మీతో పోటీలో మేమూ ఉన్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. Source link

Read More
IND vs ENG: 4,6,4,4,4.. టెస్టుల్లో ఆ కొట్టుడేంది బ్రో..! టీమిండియాకు బజ్‌బాల్‌ రుచి చూపించాడుగా..

IND vs ENG: 4,6,4,4,4.. టెస్టుల్లో ఆ కొట్టుడేంది బ్రో..! టీమిండియాకు బజ్‌బాల్‌ రుచి చూపించాడుగా..

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌ ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టుల్లో ఒక్కసారిగా బజ్‌బాల్‌ ఎంట్రీ ఇచ్చింది. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్‌.. ఇక లాభం లేదని.. ఉంటే ఉంటాం పోతే పోతాం అనే రీతిలో తమ ఆయుధాన్ని బయటికి తీసింది. అదే బజ్‌బాల్‌ ఆయుధం. ఇంగ్లాండ్‌కు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ హెడ్‌ కోచ్‌గా, బెన్‌ స్టో్క్స్‌ టెస్ట్‌ కెప్టెన్‌ అయిన తర్వాత.. ఇంగ్లాండ్‌ న్యూ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆడటం…

Read More
ఒక సరిహద్దు.. ముగ్గురు శత్రువులు.. డిప్యూటీ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్

ఒక సరిహద్దు.. ముగ్గురు శత్రువులు.. డిప్యూటీ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టాము. సుమారు 100 మందికి పైగా ఉగ్రమూకల భరతం పట్టాం. ఇండియా దెబ్బకు పాక్ బిత్తరపోయి.. ఏం చేయాలో తెలియక యుద్ధం ఆపాలంటూ భారత్‌ను వేడుకుంది. దీంతో భారత్ దాడులను నిలిపేసింది. కుక్క తోక వంకరే అన్నట్లుగా ఆ తర్వాత పాక్ మళ్లీ ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టింది. ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌పై నోరు పారేసుకున్నారు. మరోసారి…

Read More