కాళేశ్వరం ప్రాజెక్ట్పై టీవీ9 క్రాస్ఫైర్ ప్రొగ్రామ్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రాంచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు రాంచందర్రావు. బనకచర్ల అంశాన్ని బీజేపీపైకి నెట్టడం కరెక్ట్ కాదన్నారు రామచంద్రరావు. తెలంగాణకు నష్టం చేసే ఏ ప్రాజెక్ట్నూ బీజేపీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. మరిన్ని విషయాలు ఈ వీడియోలో చూసేయండి.
ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి