Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్
ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రైల్వేశాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అర్జున్ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా.. ఈ రోబో ఆర్పీఎఫ్కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్లో డేగ కన్నేస్తూ శభాష్ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను…