Auto News: ఈ బైక్ ధర కేవలం రూ.74 వేలే.. మైలేజీ 70 కి.మీ.. మార్కెట్ను షేక్ చేస్తున్న బైక్!
Auto News: హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రియమైన మోటార్ సైకిళ్లలో ఒకటిగా మరోసారి నిరూపించుకుంది. డిసెంబర్ 2025లో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్సైకిల్గా మారింది. 280,000 కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్లు దీనిని కొనుగోలు చేశారు. దాదాపు ప్రతి రోజు 9,000 మంది కొనుగోలు చేస్తున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, శక్తివంతమైన ఇంజిన్తో వస్తుంది. ధర: హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రారంభ ధర…