
IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్ కోహ్లీ ఉండుంటేనా..? గిల్తో కంప్యార్ చేస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ అద్భుతంగా చేసినట్లు అనిపించినా.. అది విజయానికి సరిపోలేదు. దాంతో పాటు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బౌలింగ్ లేలిపోయిందనే చెప్పాలి. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్కు ఇది మొట్టమొదటి టెస్ట్ కావడంతో అందరి చూపు అతనిపైనే ఉంది….