reddybhanusri8@gmail.com

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ…

Read More
Dhurandhar 2: ఇంత మోసం చేస్తారా? ‘ధురంధర్ 2’ టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Dhurandhar 2: ఇంత మోసం చేస్తారా? ‘ధురంధర్ 2’ టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

రణ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కిస్తోన్న ‘ధురంధర్ 2’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ గురించి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా చాలా మంది దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మంది చాలా నిరాశ చెందారు. దీనికి కారణం ‘ధురంధర్ 2’ టీజర్‌లో చూపించిన సీన్స్. ఇందులో ఉన్న సన్నివేశాలన్నీ ఆల్రెడీ ‘ధురంధర్’ పార్ట్-1 క్లైమాక్స్ తర్వాత…

Read More
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. గతంలో సామజవరగమన లాంటి హిలేరియట్ ఎంటర్ టైనర్ మూవీని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శర్వానంద్ సరసన సంయుక్త మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి బరిలో చివరిగా అంటే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి,…

Read More
EPF: పీఎఫ్‌ నుండి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ఈ నియమాల గురించి తెలుసా?

EPF: పీఎఫ్‌ నుండి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ఈ నియమాల గురించి తెలుసా?

EPFO: మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేస్తుంటే మీ జీతం ప్రతి నెలా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) కు డబ్బును జమ చేస్తుంది. మీ యజమాని కూడా ప్రతి నెలా మీ EPF ఖాతాకు సమానమైన సహకారాన్ని అందిస్తుంది. పదవీ విరమణ తర్వాత మీరు మీ EPF డిపాజిట్‌ను ఒకేసారి అందుకుంటారు. ప్రశ్న ఏమిటంటే మీరు పదవీ విరమణకు ముందు ఉద్యోగాలు వదిలివేసినా లేదా ఉద్యోగాలు మార్చినా మీ EPF డిపాజిట్ ఏమవుతుంది? పదవీ విరమణ…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 4, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు,…

Read More
Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో- ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. DGCA ఈ విషయంపై దర్యాప్తు చేసి…

Read More
Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!

Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!

Telangana: టైఫాయిడ్ వ్యాధి తెలంగాణలో నిశ్శబ్దంగా ప్రమాదకర రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అధికారిక రికార్డులు ఈ అంశాన్ని దేశ దృష్టికి తీసుకొచ్చాయి. 2023 ఏడాదికి సంబంధించిన మరణ కారణాల ధృవీకరణ నివేదిక ప్రకారం.. దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా వెయ్యికి పైగా ప్రాణనష్టాలు నమోదయ్యాయి. ఈ మరణాల్లో తెలంగాణ వాటా అత్యధికంగా…

Read More
Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్‌బాబు యూనివర్శిటీ  బౌన్సర్లు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్‌ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు…

Read More
Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా రైల్వేశాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అర్జున్‌ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్‌లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా.. ఈ రోబో ఆర్పీఎఫ్‌కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో డేగ కన్నేస్తూ శభాష్‌ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను…

Read More
Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా, ప్రసాదంగా భావించాలి. కానీ, మారుతున్న జీవనశైలిలో చాలా మంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణ దేవిని అవమానించడమే అవుతుంది. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో.. అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా…

Read More