టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసి అలరించిన యువ హీరోలు ఇప్పుడు సీరియస్, యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నారు. పాత ధోరణిని పక్కన పెట్టి, సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని గతంలో అంటే సుందరానికి, హాయ్ నాన్న వంటి క్లాస్ చిత్రాలు చేసినా, ఇప్పుడు శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం వంటి భిన్నమైన చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఆయన ప్రస్తుత చిత్రం ప్యారడైజ్ మరియు తదుపరి సుజిత్ సినిమా కూడా యాక్షన్ ప్రధానంగా ఉండనున్నాయి. సాయి ధరమ్ తేజ్ సైతం కామెడీకి దూరంగా ఉంటూ విరూపాక్ష వంటి సస్పెన్స్ థ్రిల్లర్తో విజయం సాధించి, శంబరాల ఏటిగట్టుతో సీరియస్ పాత్రలకు మారారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాకూ టైమ్ వస్తుందంటున్న చిన్న హీరోయిన్లు
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే