మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్

మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్


మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఈ వివరాలను వెల్లడించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పాలమూరు యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక టేబుల్ కేటాయించారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రతి డివిజన్‌కు రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు, మొత్తం 30 టేబుళ్లను వినియోగిస్తున్నారు. దేవరకద్ర, భూత్పూర్ లెక్కింపు ఒక రౌండ్ లో పూర్తి కాగా, మహబూబ్ నగర్ కు రెండు రౌండ్లు అవసరమవుతాయి.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *