అదే విధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు, పార్వతీ దేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరం తీసుకొచ్చుకొని, మీరు ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోయి, దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందంట. ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట.