పారిజాత యోగం, మూడు గ్రహాలు ఒకే మార్గంలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అయితే ఫిబ్రవరి 12న బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహం ఒకే మార్గంలో రానున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా ఎవరి ఇంటిలోనైతే పారిజాతం చెట్టు ఉంటుందో వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. కాగా, దీని వలన ప్రయోజనం పొందే రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.