England vs Nepal: టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు ఇంగ్లాండ్‌కు రక్త కన్నీరే..

England vs Nepal: టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు ఇంగ్లాండ్‌కు రక్త కన్నీరే..


టీ20 ప్రపంచ కప్ ఐదో మ్యాచ్‌లో నేపాల్‌ టీం ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. ఇంగ్లండ్ అందించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసేలా అనిపించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఈ మ్యాచ్‌పై ఫోకస్ చేసేలా చేసింది. కానీ, చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ 55, హ్యారీ బ్రూక్ 53 పరుగులు చేశారు. నేపాల్ తరపున దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *