జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు నిరంతరం వారి రాశులను మారుస్తూ.. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. సూర్యుడు తన రాజ్యబలంతో ప్రతి నెల రాశి మార్పులు చేస్తుంటే.. శని కూడా కాలానికి అనుగుణంగా ప్రభావాన్ని చూపుతాడు. ఈసారి, సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా గోల్డెన్ డేస్ ప్రారంభం చేయబోతోంది. ఫిబ్రవరి 19, గురువారం, ఉదయం 11:15 న సూర్యుడు, శని 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ముఖ్యమైన యోగం కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టం, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల లాభాలు పొందుతున్న ఆయా రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.