Pawan Kalyan: పార్టీ నేతలపై పవన్ అసంతృప్తి.. కారణం ఏంటి

Pawan Kalyan: పార్టీ నేతలపై పవన్ అసంతృప్తి.. కారణం ఏంటి


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపైనా, తనపైనా అసత్య ఆరోపణలు జరుగుతున్నా నేతలు మౌనంగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, పార్టీ తరఫున గట్టిగా స్పందించాలని నాయకులకు సూచించారు. పార్టీలో అందరి జాతకాలు తనకు తెలుసునని, ఎవరు ఎంత పని చేస్తున్నారో, ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో స్పష్టంగా తెలుసని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇకపై నేతల తీరు మారాల్సిందేనని, లేదంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణకు పార్టీ కమిటీని నియమించింది. త్వరలోనే 32 మందితో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MLA Arava Sridhar: నేడు రైల్వేకోడూరుకు జనసేన విచారణ కమిటీ

వ్యాయాయాలు చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్

ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది

మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన యూట్యూబర్‌

రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్‌ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *