రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు

రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు


శ్రుతి హాసన్ మరియు పూజా హెగ్డేల కెరీర్‌కు సంబంధించి కొన్ని ఉమ్మడి అంశాలను ప్రేక్షకులు గమనిస్తున్నారు. ఇద్దరూ ప్రతిభావంతులైన నటీమణులుగా, స్టార్ హీరోలతో కలిసి నటించినవారే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరికీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అత్యవసరం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2024లో వీరి కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. శ్రుతి హాసన్ కేవలం నటిగా కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్, రైటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయ్ సేతుపతితో ఆమె నటించిన ట్రైన్ చిత్రం విడుదల ఆలస్యమైంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే

Tamannaah Bhatia: తమన్నా కొత్త వ్యాపారం.. సినీ తారల సందడితో ఫుల్ ట్రెండింగ్

Salman Khan: సల్మాన్ ఖాన్ లుక్స్ పై ట్రోలర్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భాయ్..

Rishab Shetty: ఇక నా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే…. వరుస సినిమాలతో బిజీ.. బిజీ

Ram Pothineni: కొత్త ప్రయోగాలతో ఎంట్రీ ఇస్తున్న రామ్.. గెట్ రెడీ బాయ్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *