మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు రాబోయే ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ భవన్లో నాటకాలు వేయాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటకాలు ప్రదర్శించడంలో, వేషాలు వేయడంలో, వాటిని రక్తి కట్టించడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు రాజేంద్రబాద్ తర్వాత తెలంగాణ భవన్లో అలాంటి ప్రదర్శనలకు పూర్తి సమయం ఉందని సాయి కుమార్ అన్నారు. నిన్న కనీసం మూడు గంటల పాటు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పేరును నామస్మరణ చేశారని, దీని ద్వారా వారు పునీతులయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
చిరు వ్యాపారులకు అమెజాన్ బిగ్ ఆఫర్