శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, శివరాత్రి సమయంలో చాలా మంది శివ భక్తులు, పరమశివుడుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ముఖ్యంగా ఈ సమయాల్లో శివలింగానికి అభిషేకం చేయడం, శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ పండ్లు, పువ్వులు, తేనె, గంధపు చెక్క వంటివి సమర్పిస్తారు. అయితే వీటిని పూజారులు ప్రసాదంగా తిరిగి భక్తుడికి ఇవ్వరు. శివ లింగంపై పెట్టిన ఏ వస్తువును కూడా తిరిగి ఇవ్వరు. దీనికి ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటంటే?