2025 అక్టోబర్ నెలలో 3వ తేదీన శని గ్రహం పూర్వ భాద్రపాదనక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఈ నక్షత్రానికి గురువు బృహస్పతి అధిపతిగ వ్యవహరిస్తుండటం, అలాగే అప్పటికే బృహస్పతి అదే గ్రహంలో సంచరిస్తుండటం, శని , బృహస్పతిల కలయిక వలన అద్భుతమైన మ్యాజిక్ జరగనుంది. దీంతో మూడు రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు చేకూరనున్నాయంట. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.