చిత్తూరులోని చామంతిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో అత్తను హత్య చేసేందుకు 37 ఏళ్ల వివాహిత ప్రయత్నించింది. 17 ఏళ్ల క్రితం పెళ్లైన ఈ మహిళకు 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలిసి పలుమార్లు మందలించినా, ఆమె తీరు మారలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాలపై మూడు ప్రాణాలు.. తల్లి పిలుపుతో మృత్యుఒడిలోకి.. అసలేం జరిగింది
క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు
అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం