ఇక మరో పక్క టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ కంపెనీ అయిన మైత్రీ కూడా ఓ బిగ్ ప్లాన్తో ముందుకు పోతుందట. సూపర్ స్టార్ మహేష్తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తోందట. రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మేకర్స్ భారీ మొత్తంలో మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, మహేష్ బాబు ఈ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదట అలా అని తిరస్కరించలేదట. తన కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే అలవాటున్న మహేష్, ఈ ప్రాజెక్ట్పై సమయం తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ను ఎంపిక చేసిందని కూడా మరో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే కోలీవుడ్ లో తెలియని క్యూరియాసిటీ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది తలైవా క్రేజ్ అంటే.. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసుల వీడియో
ఈ పాట విని 100 మంది చనిపోయారు.. దెబ్బకు 62 ఏళ్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం
Chiranjeevi: మహేష్కు చిరు స్పెషల్ సర్ప్రైజ్
వెనక్కి తగ్గిన బాలయ్య… కానీ అక్కడే అసలు కన్ఫ్యూజన్..
SSMB29: సగం సగం సర్ప్రైజ్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్