బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తిరిగి విజయాల బాట పట్టింది. కొన్నేళ్లుగా సైలెంట్గా ఉన్న నార్త్ ఇండియన్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ప్రారంభించింది. దేశభక్తి ఇతివృత్తం బాలీవుడ్కు ప్రధాన విజయ సూత్రంగా మారిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఓపెనర్గా వచ్చిన దురందర్ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేయగా, బోర్డర్ 2 అదే జోరును కొనసాగించింది. ఈ చిత్రం ఐదు రోజుల్లో 350 కోట్లు సాధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనౌన్స్మెంట్స్ ఓకే.. అసలు వస్తారా అండి మీరు..
Shriya Saran: సౌత్ బ్యూటీ అన్న ట్యాగ్ తో హ్యాపీ అంటున్న శ్రేయ
Mouni Roy: బాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మౌనీ
మళ్లీ తెర మీదకు మల్టీస్టారర్ న్యూస్
AA 22: రాజమౌళిని ఫాలో అవుతున్న AA 22 టీమ్