ద్రాక్ష పండ్లు ఎక్కువగా తింటే.. ఆ సమస్యలకు రెడ్ కార్పెట్ వేసినట్టే

ద్రాక్ష పండ్లు ఎక్కువగా తింటే.. ఆ సమస్యలకు రెడ్ కార్పెట్ వేసినట్టే


బరువు పెరుగుతుంది- ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ద్రాక్ష చాలా తియ్యగా ఉంటుంది. ఇందులో కేలరీల పరిమాణం చాలా ఎక్కువ. అధిక కేలరీల తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. విటమిన్-కె, థయామిన్, ప్రొటీన్, కొవ్వు, పీచు, కాపర్ ద్రాక్షలో ఉంటాయి. ద్రాక్షను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *