భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నాదశ్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్ళుతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడు కల్లో వరుసగా ఈ ఏడాదితో పసుపులేటి నాగ బాబు కళాకారుల బృందం నాలుగోసారి ప్రదర్శించారు.