అదేవిధంగా కొందరు ఉదయం చేసిన టీని మళ్లీ సాయంత్రం లేదా, మధ్యాహ్నం వేడి చేసి తాగుతుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు, టీనితాగే ముందు పదే పదే వేడ చేయడం వలన ఇది టీలోని ఆమ్లత్వాన్ని పంచి, జీర్ణసమస్యలను కలిగిస్తుందంట. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, వంటి అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుందంట.