Headlines

జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు


కర్ణాటకలో విదేశీ టూరిస్టుల అత్యాచారం, హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయం జరిగింది. హంపి సమీపంలో 2019 మార్చి 6న జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన మహిళా టూరిస్ట్, ఆమె స్నేహితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, వారితో పాటు ఉన్న మరో విదేశీయుడిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ దుర్మార్గులు బాధితుల వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా దోపిడీ చేసినట్లు ఆధారాలతో సహా కోర్టు గుర్తించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శబరిమల కేసులో సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఫిక్స్

నన్నయ యూనివర్సిటీలో సెగలు రేపుతున్న విద్యార్థుల ఆందోళన.. అసలు ఏం జరిగింది

Deputy CM Pawan Kalyan: పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్యం

మొన్న తారక్‌.. త్వరలో మహేష్‌.. వారిద్దరికీ అక్కడేం పని

హిట్‌కీ, అవకాశాలకీ లింక్‌ లేదంటున్న లేడీస్‌.. ఇక్కడ దమ్ముండాలి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *