ఈ సంవత్సరం, రక్షా బంధన్ ఆగస్టు 9 న జరుపుకుంటున్నారు . ఈ రోజున ఒక అరుదైన యాదృచ్చికం జరుగుతుంది, అది ఏమిటంటే? నాలుగు గ్రహాలు తిరోగమనంలో సంచరించడం వలన మూడు రాశుల వారికి సమస్యలు తప్పవంట. రాఖీ నాడు శని, బుధుడు, రాహువు ,కేతువు కలిసి తిరోగమనంలో ఉంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం , ఈ యాదృచ్చికం సంఘటన మూడు రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకరానుంది. ఆ రాశులు ఏవి అంటే?