ఈ క్రమంలో, ఫిబ్రవరి 23న శని అధిపత్యంలోని కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. దాదాపు 18 నెలల తరువాత కుజుడు మళ్లీ కుంభరాశిలో అడుగుపెడుతున్నాడు. ఈ కుజ సంచారం మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశులపై ప్రభావం చూపనుంది. అయితే, కొన్ని రాశుల వారికి ఈ కాలంలో విశేషమైన శుభఫలితాలు దక్కనున్నాయి. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.