‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్

‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్


జపాన్ – ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని, దీని తీవ్రత 2011లో వచ్చిన భూకంప తీవ్రత కంటే.. మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆమె సూచించారు. దీంతో, మరో 3 రోజుల్లో ఆ ప్రమాదం జరుగుతుందనే భయంలో జపనీయులు వణికిపోతున్నారు. ‘బాబా వంగా’గా పేరొందిన జపాన్‌ జ్యోతిష్యురాలు రియో టత్సుకి భవిష్యవాణి గతంలో చాలాసార్లు నిజమైంది. 2011లో టొహోకు భూకంపం, ప్రిన్సెస్‌ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీల మరణం, కొవిడ్‌-19 మహమ్మారి గురించి ఆమె ముందే హెచ్చరించారు. ఈ క్రమంలో జూలై 5న జపాన్‌లో విలయం రాబోతోందని చెప్పడంతో.. ప్రపంచ పర్యాటకులు జపాన్‌ సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే తాము రిజర్వ్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకున్నారు. హాంకాంగ్‌ – జపాన్‌ విమాన టికెట్ల రిజర్వేషన్లు 70 శాతం పడిపోయాయి. ఒకవేళ.. ఈ అంచనాలు నిజమైతే ఇది మానవ చరిత్రలో అతిపెద్ద విషాదం కావచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం

పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్

టూ వీలర్‌ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే

జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే

Samantha: తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.. అసలు నిజం బయటపెట్టిన సమంత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *